About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అసలు సిసలైన నాయకులంటే గుజరాతీలే

1. మోహన్ దాస్ కరం చంద్ గాంధి
       దేశాన్ని భవిష్యత్తులో హింసకు దూరంగా ఉంచాలని అహింసతో స్వాతంత్ర్యం తెప్పించాడు , ఈ ఆలోచనకి ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోయాడు . ఈరోజుల్లో ఏమైనా సమస్య వస్తే నిరాహారదీక్ష లేక రాస్తారోకో లేక బంద్ (సహాయనిరాకరణ ) తప్ప ఇతర మార్గాలు ఎంచుకోరు చాలామంది , కారణం గాంధీ నే .
2. సర్దార్ వల్లభాయ్ పటేల్
       దేశంలో కాన్సర్ లాంటి రాజ్యాలను బలంతోను , మిగతా 498 మందిని ఒకే ఒక సమావేశంతో  ఒకే ఒక రిపబ్లిక్ గా చేసిన ఘనత పటేల్ గొప్పతనం .
3. నరేంద్ర మోడీ
      ఇతను చేయటం మొదలుపెట్టేసాడు , ఈ పరుగు ఎంత దూరం సాగుతుందో గానీ , జనం మాత్రం కొత్త ఉత్సాహం తెచ్చ్సుకున్నారు . మొదటిసారి దేశం కోసం ఆలోచించటం అనేది ఈ ప్రధాని ఒక్కడే నేర్పించాడు .
ఈ మాత్రం చాలు గుజరాతీ భాయ్ లని ఆకాశానికి ఎత్తటానికి ! 

కామెంట్‌లు లేవు: