About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

వెంకన్న నోట చల్లని మాట !

ఆంధ్రజ్యోతి నుంచి యథాతథంగా నకలు తీయబడినది క్రింది వెంకయ్య నాయుడు గారి వ్యాక్యాణం . 


మాతృభాషను మరచిన వాడు మనిషే కాడు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు:

తల్లిని, మాతృభాషను మరచిన వాడు మనిషే కాడని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తెలుగును అవమానించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో తెలుగు బోధన తగ్గించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావటం లేదన్నారు. పరభాషా వ్యామోహంలో పడి తెలుగు మాధుర్యాన్ని మరచిపోతున్నారని ఆయన అన్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు.

కామెంట్‌లు లేవు: