About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మల్లి మస్తాన్బాబు , కెప్టైన్ పవన్ కుమార్ , లాన్స్ నాయక హనుమంతప్ప

జెండా ఎగరేశాక.. కన్నీరాగలేదు!
ఓ చనిపోయిన వ్యక్తి చివరి కోరికేమిటో చెప్పగలమా? వూపిరితిత్తుల నుంచి తుట్టతుది గాలి వీడ్కోలు తీసుకునేటప్పుడు అతను పడ్డ తపన ఎందుకోసమో ­వూహించగలమా?మనసూ.. మమతతో జీవితాన్ని చూసే స్త్రీలకి అది అసాధ్యం కాదు! డాక్టర్‌ మల్లి దొరసానమ్మ అలా వూహించగలిగారు.తమ్ముడి నెరవేరని ఆశయాన్ని తాను పూర్తిచేయడానికి నడుంబిగించారు.అదీ దాదాపు అరవైఏళ్ల వయసులో! ప్రపంచంలో అతిపొడవైన ఆండీస్‌ పర్వతాలను అధిరోహించి!! అక్కడ మన జాతీయజెండాని రెపరెపలాడించి!! పర్వతారోహణ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన మల్లి మస్తాన్‌బాబు స్వప్నాన్ని అక్కగా తాను నెరవేర్చిన ఆ ప్రయాణాన్ని ఆమె వసుంధరతో పంచుకున్నారిలా..
ముందుగా ఓ విషయం చెప్పేస్తాను..! నాకీ పర్వతారోహణల గురించి ఏమీ తెలియదు. ఆసక్తి ఉన్నా.. అంతకు పది రెట్లు భయం కూడా ఉండేది. మా తమ్ముడు మస్తాన్‌బాబు చిన్నప్పటి నుంచి పర్వతారోహణలకి వెళతానంటే.. ఓ మామూలు అక్కలాగే నేనూ భయపడేదాన్ని. వారించేదాన్ని. వింంటేకదా! ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను ముద్దాడాలని కలలుగన్నాడు. అన్నీ సాధించాడు. వాటిపైకి వెళ్లి వచ్చిన ప్రతిసారీ తన అనుభవాలను నాతో పంచుకొనేవాడు. శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన క్షణాన కలిగే ఆనందానుభూతులను అభివర్ణించేవాడు. ఒక్కోసారి ఆ అనుభూతిని మాటల్లో చెబుతుంటే నేనూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయేదాన్ని. కానీ అతను వెళ్లిన ప్రతిసారీ తిరిగి వచ్చేవరకు ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎదురుచూసేవాళ్లం.. ఇలా 37 సార్లు ప్రపంచంలోని పర్వతాలను అధిరోహించాడు. ప్రపంచంలో ఎత్తైన ఏడు పర్వతాలను తక్కువ సమయంలో అధిరోహించి అరుదైన రికార్డు నెలకొల్పాడని సంబరాలు చేసుకున్నాం! ప్చ్‌.. ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. గత ఏప్రిల్‌లో ఆండీస్‌ పర్వతం ఎక్కుతూ చనిపోయాడనే.. వార్త మమ్మల్ని నిలువునా కూల్చేసింది. అమ్మ అయితే....ఇంకా కోలుకోనేలేదు..!
అదే అతని కోరిక.. ఏప్రిల్‌లో తమ్ముడు చనిపోయినప్పుడు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అర్జెంటీనా వెళ్లాను. తాకితే తమ్ముడి చేయి చల్లగా తగిలింది. మావాడు పర్వతారోహణకు ఎప్పుడు వెళ్లినా జాతీయ జెండా వెంట ఉండేది. ఆ రోజు లేదు. మార్గమధ్యంలోనే చనిపోయాడు కాబట్టి.. అదెక్కడో పడిపోయి ఉంటుంది. అంటే.. ఆండీస్‌పై జాతీయజెండాని ఎగరవేయాలన్న అతని ఆశయం నెరవేరలేదన్నమాట!! అప్పుడే ఆ క్షణానే అదే పర్వతంపై తిరిగి జాతీయ జెండాను ఎగరేయాలని నిర్ణయించుకున్నా! ఓ రకంగా ఈ వయసులో నాకు ఆ నిర్ణయం ఓ పెద్ద సాహసమే!! మరో రకంగా ఆత్మహత్యాసదృశ్యమే. కానీ చావుకి భయపడితే తమ్ముడి కోరిక నెరవేరదని అనుకున్నాను. అందుకే, ఆండీస్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యాను.
ఎవరెస్ట్‌ అనుభవం.. మా తమ్ముడు పర్వతారోహణకు వెళ్లొచ్చిన ప్రతిసారీ అక్కడి అనుభవాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేపనిగా చెప్పేవాడు!! అలా వినీవినీ నాకూ పర్వతాలు ఎక్కాలనిపించింది. అది ఇప్పటి విషయం కాదులెండి. 2008లో. అతనితో కలిసి ఏకంగా ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమయ్యా. నావల్ల కాక.. మధ్యలోనే వచ్చేశాను. కానీ ఆండీస్‌ని అలా వదిలేయకూడదనుకున్నా. కనీసం నా తమ్ముడు ప్రాణాలొదిలిన ప్రాంతమైనా చూడాలనుకున్నా!! ముందు మానసికంగా సిద్ధమై... శిక్షణ తీసుకోవాలనుకున్నాను. కానీ ఇదంతా రహస్యంగా..! అమ్మకి కూడా చెప్పకుండా. నా కొడుకు శామ్యూల్‌ నుంచి కూడా దాచేశాను. జనవరి మొదటివారంలో అకస్మాత్తుగా బయల్దేరాను. చెన్నై విమానాశ్రయానికి వెళ్లాక.. అమ్మకీ, మావాడికీ ఫోన్‌ చేసి చెప్పాను. అమ్మ భోరుమంది. ‘తమ్ముడి పోయిన బాధనుంచి నేనింకా కోలుకోనేలేదు... మళ్లీ నువ్వూనా..!’ అంటూ గగ్గోలు పెట్టింది. నేను వినలేదు.
జెండా తీసుకున్నా.. ఆండీస్‌ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో.. అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యలో ఉంటాయి. జనవరి 10న అర్జెంటీనాకి వెళ్లాను. అక్కడ మా తమ్ముడి ఆండీస్‌ యాత్రకు సహకరించిన హెర్నర్‌ అగస్టో సాయం తీసుకున్నాను. ‘నేను ఈ ప్రయాణంలో చనిపోతే దయచేసి నా దేహాన్ని భారత్‌కి తీసుకెళ్లొద్దు. నా తమ్ముడు చనిపోయిన చోటే ఉంచండి..’ అని రాసి మా టీమ్‌ లీడర్‌కి ఇచ్చాను. దారిలో ఫియాంబియా మ్యూజియం ఉంది. అక్కడే మా తమ్ముడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన జాతీయజెండా, టెంటూ వంటివి పరికరాలని భద్రపరిచి ఉన్నారు. ఆ దుప్పటిని చేతుల్లోకి తీసుకునేప్పుడు ఉద్వేగం ఆపుకోలేకపోయాను. ఎంతైనా.. నా తమ్ముడు కప్పుకున్నది కదా!! వాటితో నా ప్రయాణం మొదలుపెట్టాను. 19న బేస్‌ క్యాంప్‌ నుంచి ప్రయాణం.. ప్రయాసే తప్పలేదు. ఆ తర్వాత 27న ఆరువేల మీటర్ల ఎత్తయిన ట్రెస్‌క్రూసెస్‌ శిఖరాన్ని చేరుకున్నాం..! ఆ తర్వాత ఆండీస్‌ చేరుకుని జాతీయ పతాకం ఎగరేశాను. జనగణమన పాడుతూ జెండా వందనం చేస్తుంటే కన్నీరాగలేదు నాకు!! చిరునవ్వుతో భారత్‌ తిరగొచ్చాను. అన్నట్టు.. మా తమ్ముడు చనిపోయిన చోటు చూశాను. చాలా భద్రంగా నా తమ్ముడి వస్తువులన్నీ అక్కడ పేర్చి.. ఓ చిన్నపాటి స్మృతికేంద్రంలా చేశాను. అక్కడే భారత్‌ నుంచి చాలా భద్రంగా తీసుకెళ్లిన రాఖీ ఉంచాను..!
- పావులూరి శేషారావు, ఈనాడు, నెల్లూరు



నాకు నా దుప్పటి చాలు
 
దిల్లీ: ఆయన జాట్‌ కులస్థుడు. కానీ రిజర్వేషన్‌ రాజకీయాలకు ఆయన మదిలో చోటులేదు. ఆయన దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివాడు. అయితే అక్కడి ‘ఆజాదీ’ప్రసంగాలు, దేశద్రోహ ఆరోపణలను ఆయన ఖాతరు చేయలేదు. అతడు.. శనివారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సైనికాధికారి కెప్టెన్‌ పవన్‌ కుమార్‌. తన చివరి ఫేస్‌బుక్‌ పోస్టులో.. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో ఆయన స్పందించారు. ‘‘కొందరికి రిజర్వేషన్లు కావాలి. కొందరికి స్వాతంత్య్రం కావాలి. నాకు మాత్రం నా దుప్పటి చాలు’’ అని పేర్కొన్నారు. ఒక సైనికుడి ఆలోచనతీరుకు, దేశభక్తికి ఈ మూడు వాక్యాలు నిదర్శనాలు.

what does mathematics teach you in life

Be careful even with the slightest of the changes

was never interested in math, never dreamt of going to iit, never imagined myself in USA

what I always wanted was fishing in the Krishna river canals, cruise in big jungles and mountain ranges, and serving in army.
  This is called fate !
I used to hate physics in my bachelors and PhD. But now everyday dreaming of simulating few fluid dynamics phenomenon  by mathematically modelling them in various daily life situations.
కానీ ఏది ఎలా ఉన్నా  ప్రతిదాంట్లో కిక్కుందప్పా..... 

developing countries are importing pollutants!

west and Europe got tired of polluting the nature for the last 200 years.
  Now China and India other countries of Asia are nothing but proxies for the Western pollution culture which is greatly driven by the materialistic demands of the west.
Hardly anything manufactured in these countries is for their own wellbeing rather than just to fulfill their dollar reserve race tricked by the policies of the West.
  These two countries mainly import lot of carbon credits caused by the west and European demand and businesses.
  In future, the pharmaceutical dump, coal burning for steel production, green house gases from agricultural fields and electronic waste,  are going to make these countries highly uninhabitable, whereas the west meanwhile gets back it's natural wealth of fresh air, pure water and clean lands.

a girl's facial beauty to overall is 98.96%

proof is controversial ! so,  DIY.

దేవుడు చేసిన మనుషులు సినిమా నాకు ఇప్పుడు అర్థమైంది.

butterfly effect ను ఆధారంగా చేసుకుని వ్రాశాడు. కానీ తెలివిగా చివరికి మళ్ళీ ఒకే క్లైమాక్స్ ఇచ్చాడు.
    very commonly butterfly effects does not result in common solutions at the end. but I liked his idea of showing intersecting climatic situations to show other aspects of dynamical systems like butterfly effect.

ప్రేమికుల రోజు పై ఈనాడులో వచ్చిన శృంగారపూరిత విజ్ఞాపన , ఒకవిధంగా రెచ్చగొట్టినట్టే !

ప్రేమికుల రోజు
నిషి దాచిపెట్టలేని విషయాలు రెండు ఉన్నాయన్నాడొక ఆంగ్ల రచయిత. తాగిన సంగతి, ప్రేమలో పడ్డ విషయం- రెండూ ఎదుటివారికి చెప్పకుండానే తెలిసిపోతాయట. శారీరక మానసిక వ్యవస్థల్లో ఆ రెండింటి కారణంగా వచ్చే మార్పులు మనిషిని పట్టిస్తాయన్నాడు. మొదటిది అందరికీ తెలిసిందే! వరూధిని కథ వింటే వలపు విషయమూ నిజమే అనిపిస్తుంది. ‘పంచశరు బారికి చిక్కితి నీకు దక్కితిన్‌’ అని ఆమె వాపోయే ముందే మాయాప్రవరుడు ఆ సంగతి పసిగట్టాడు. పంచశరుడంటే మన్మథుడు. అతనివద్ద అరవిందం అశోకం చూతం నవమల్లిక నీలోత్పలం- అనే అయిదు పదునైన బాణాలున్నాయి. ఏది తగిలినా మనసుకు లోతైన తీపి గాయం అవుతుంది. దానిగుండా దేహంలోకి యౌవనం ప్రవేశించినంత రహస్యంగానూ మనసులోకి వలపు చొరబడుతుంది. పడుచుపిల్లను చూసినప్పుడల్లా ‘చిలుకలు వాలిన చెట్టా... తేనె చినుకులు ముసిరిన పట్టా... మధువులు విరిసిన, సొగసులు ఎగసిన మదనుని శరముల గుట్టా... ఆమె నిజమేనా, కనికట్టా?’ అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా పడుచువాణ్ని చూసినప్పుడల్లా- ‘కుదురుండనీదురా మనసెటుల ఓపు, కూకుండనీదురా కూసింతసేపు’ అనేలా స్థిమితం లేకుండా చేస్తుంది. అదొక మధురమైన సతమత స్థితి. అందమైన మగువలూ మదనుడి బాణాలే అంటారు అనుభవజ్ఞులు. వారు మగవారి మనసులను ఎలా దోచుకుంటారో భర్తృహరి చెప్పాడు. ‘చెలువపు తేట లేనగవుచేతను... భావము చేత... సిగ్గుచే... నలువగు లీలచేత... కందువ(అందమైన) మాటలచే... ఎంతవారినైన వలపింతురు కాంతలు పెక్కుభంగులన్‌’ అని శృంగార శతకంలో వివరించాడు. ‘కాముని పున్నమి’ పేరుతో ఒక పర్వదినం ఏర్పడటమే- జన జీవితాల్లో మదనుడి ప్రాధాన్యానికి గుర్తు. అదొక్కటే కాదు, నిన్నటిరోజు మాఘశుద్ధ పంచమిని పెద్దలు మదనపంచమిగా వ్యవహరించారు. ధర్మానికి విరుద్ధం కాని కామం భగవద్విభూతులలో ఒకటి అని గీతాచార్యుడూ ప్రకటించాడు.
‘మదనార్తి తీవ్రతకు మందేమిటయ్యా?’ అని అడిగితే, ‘ఏముందీ! ఆలింగనం మందున్నూ... అధరచుంబనం అనుపానమున్ను...’ అన్నాడొక వైద్య శిఖామణి. ఆ కోణంలోనే ‘వెలిగించవే చిన్ని వలపు దీపం’ అంటూ అభ్యర్థించేది పాతతరం నింపాదిగా! ఇప్పటి యువతరానికి అంతటి ఓపిక లేదు. ‘వేసవికాలం గాలుల్లాగ కొంచెంకొంచెం వీస్తావే... తరిమే తుంటరి తుపానులాగా చుట్టెయ్యొచ్చుగా!’ అంటూ తొందరపడుతోంది. మదనుడి ప్రతాపం మనుషులకే పరిమితం కాదంటాయి పురాణాలు. బ్రహ్మదేవుడంతటి వాడు సరస్వతిని చేపట్టడం మదనుడి ప్రమేయంతోనే- అంది మత్స్య పురాణం. పార్వతీదేవికి పరమేశ్వరుడితో మనువు కుదిర్చే క్రమంలో దేవతలు ఆశ్రయించింది మన్మథుణ్నే! శృంగార రసనాథుడు శ్రీనాథుడు ‘దక్షారామ చాళుక్య భీమవర గంధర్వ అప్సరో భామినులను’ లాలించడంలో అసలు కారణం మన్మథుడి తరుము కూతే! ‘భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సంతత మధురాధరోదిత సుధారస ధారలు గ్రోలుట’ పట్ల ధూర్జటి మహాకవి మక్కువ చూపడానికి కారణమూ నిస్సందేహంగా కాముడే! తన తపస్సు చెడగొట్టడానికై వచ్చిన రంభను చూసి మనసు వికలమైన మణికంధరుణ్ని పింగళి సూరన వర్ణిస్తూ ‘మన్మథ వికారము, ధైర్యము క్రుమ్ములాడగన్‌’- కృష్ణ కృష్ణ అంటూ కళ్లు గట్టిగా మూసుకున్నాడన్నాడు. కనుక ఎంతటి వారినైనా కాముడు ఆవహిస్తే కలవరం తప్పదన్నది కవుల తీర్మానం. ‘ఎంతవారలైన కాంతదాసులే’ అని వాగ్గేయకారులు ఘోషించినా, ‘బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు’ అని కవులు నిట్టూర్చినా- మదనుడి ప్రతాపానికి జయకేతనాలనే అనుకోవాలి.
మదన కుతూహలాన్ని కదన కుతూహలం వైపు ప్రోత్సహించే రోజిది. మన ప్రాచీనులు గుట్టుగా ‘కాముని పున్నమి’ అన్నదాన్నే ఆధునికులు ఆర్భాటంగా ‘ప్రేమికుల రోజు’గా బట్టబయలు చేశారనిపిస్తోంది. ఇది మన పద్ధతి కాదంటారు సంప్రదాయవాదులు. బెట్టు లేకుంటే గుట్టు లేదంటారు. ‘పలుకరించినను- పలుకక, బలిమిని అలుముకొనిన- చిక్కక, ప్రతికూలతను నటించు అంబుజానన విభునకు అత్యంత కామ దోహద సుఖంబె చేయు’ అని వీరభద్ర కవి ‘వాసవదత్తా పరిణయం’లో చెప్పిన గుంభన సూత్రమే మనవాళ్ళందరికీ ఆమోదయోగ్యం! ఆడపిల్లలకు సహజంగా సిగ్గెక్కువ. సిగ్గు అనే సంకెలలో బందీలై కాలు ముందుకు కదలని యువతుల్ని- మన్మథుడు వలపు అనే మూడు పేటల తాడుతో ముందుకు లాగుతాడన్నాడు- వారణాసి వేంకటకవి! ‘చెలువ లజ్జాభరంబను శృంఖలంబు తవులు కొనియుంట- పదము కదల్పదయ్యె, మేటి వలపు అను ముప్పిరి త్రాటబట్టి ముంగిలికి లాగదొడగె- అనంగుడంత!’ అంటూ అడుగిడు, అడుగిడక తడబడు జడిమల తడబాటును ‘రామచంద్రోపాఖ్యానం’లో చెప్పాడు. క్రమంగా కాలం మారింది. తడబాటు స్థానంలో తపనలు, తెగింపులు ముదిరాయి. ప్రేమికుల రోజున మదన కదన ప్రదర్శనలు బాహాటంగా విస్తరిస్తూనే ఉన్నాయి. సిగ్గు సంకెలలో చిక్కిన యువతులు సైతం ‘కేళికా వాసమునకు ఏగెదమటంచు ముందరికి రెండు మూడు అంజలు అంది నడుచుచున్నారు’ అని శకుంతలా పరిణయ కర్త చెప్పింది అక్షరాలా నిజమవుతోంది. ‘సరసన ఇచ్చాక జాగా... సరసానికి ఇంతటి జాగా’ అని గోముగా ప్రశ్నించేపాటి చొరవ సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. దీన్ని కాల ప్రభావం అనుకోవాలేమో!

ఎండాకాలం లిప్ స్టిక్ వాడే ముఖముూ... నువ్వూ...

ఇంకెవరు! మన దేశంలో ఆడోళ్ళే. 
ఉత్తర భారతం లో వున్నప్పుడు చూసా ఎండాకాలం కూడా లిప్స్టిక్ ఎర్ర కోతికున్నట్టు పూసేవాళ్ళు ఆడవారు పడుచువారు .
చలిప్రాంతాల్లో పెదవులు పొడిబారకుండా ఉండేందుకు దాన్ని కనిపెట్టారు తెల్లోళ్ళు.
టై, కోటు, inshirt కూడా అందుకే!
మరి ఇవన్నీ ఎండాకాలం మనకి అవసరమా?
పంచె లుంగీలను అభిమానించిన రోజు వస్తే గానీ మనకు అసలైన స్వాభిమానం వచ్చినట్టు , తెల్ల బానిసత్వం వదిలి తిన్నగా ఆలోచిస్తున్నట్టు !. 
ఇంకొన్ని సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు 55 సెంటిగ్రేడ్ తాకుతాయి , అప్పుడేం చేస్తారో మన హుందా కోరుకునే  పౌరులు . 
AC మెషిన్ లు ఆ ఉష్నోగ్రతలకి తట్టుకొని పనిచేయలేవు . 
అందరు లుంగీలు పంచలు కట్టుకుని సైకిళ్ళు తొక్కుకుంటూ ఆఫీసు లకి వెళ్తుంటే ఎంత బాగుంటుంది నేను నా పైత్యం కాకపోతే! 

యుద్దంలో మరణించినప్పుడు కూడా ఏ సైనికుడుకీ ఇంత జనప్రభంజనం రాలేదేందుకు ? మిగతా 9 మందికి సంబంధిన వార్తా ఎక్కాడా కనిపించలేదు !

ఒకేసారి ప్రాణం విడవకుండా వారం రోజుల పాటు 35 అడుగుల అంచున -47 డిగ్రీల చలి లో బ్రతకాలనే పోరాట పటిమ చూపించినండుకా ఇంతమంది జనహారతి ! నాకు ఈ జనం అర్థం కారు , దేనికి బాగా స్పందిస్తారో దేనికి చీమకుట్టినట్టు కూడా చలించరో ! కానీ నాకు హనుమంతప్ప మరియు తనతోపాటు ప్రాణాలొదిలిన మిగతా 9 మందికి సంబంధిన వార్తా ఎక్కాడా కనిపించలేదు ! 


ఈనాడు వార్తా కథనం ఇలా వుంది 

వీరసేనానికి కన్నీటి వీడ్కోలు 
అధికార లాంఛనాలతో హనుమంతప్ప అంత్యక్రియలు 
వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం 
హుబ్బళ్లి - న్యూస్‌టుడే 
మర్‌ రహే.. అమర్‌ రహే.. హనుమంతప్పా! ఓ వీరుడా మళ్లీ జన్మించాలి.. అన్న నినాదాలతో కర్ణాటకలోని బెటదూరు గ్రామం మార్మోగింది. అన్ని రహదారులూ అటువైపే అన్నట్లుగా ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. అభిమానుల కన్నీటి నడుమ అన్ని ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప కొప్పద్‌ అంత్యక్రియల్ని నిర్వహించారు. నీలగుంద మఠాధిపతి చెన్నబసవస్వామి ఆధ్వర్యంలో వీరశైవ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి. మరాఠీ రెజిమెంట్‌కు చెందిన రెండు వందల మంది సైనికులు హాజరయి సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్రమంత్రి అనంతకుమార్‌, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హనుమంతప్ప కొప్పద్‌ భౌతిక కాయాన్ని హుబ్బళ్లికి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భౌతిక కాయాన్ని స్వీకరించారు. రాత్రి కర్ణాటక వైద్య విజ్ఞాన సంస్థ (కిమ్స్‌) వైద్యాలయం శవాగారంలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు వైద్యాలయం నుంచి నెహ్రూ క్రీడాప్రాంగణం వరకు వూరేగింపుగా తీసుకొచ్చారు. అమర యోధుడిని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో స్టేడియం చేరుకున్నారు. ఒక దశలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ప్రజలకు నగర హోటళ్ల యాజమాన్య సంఘం నీటిని అందించింది. అమరవీరుడికి నివాళిగా జలసేవ చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు ప్రజల దర్శనానికి అవకాశం కల్పించిన అనంతరం అంబులెన్స్‌లో 27 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. మార్గమధ్యంలో రహదారికి ఇరువైపులా ఆయా గ్రామాల ప్రజలు బారులుతీరి వీర జవాన్‌ను చివరి సారిగా సందర్శించారు.

బెటదూరు గ్రామానికి ఉదయం నుంచే ఇరుగుపొరుగు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంత్యక్రియల్ని నిర్వహించారు. అంతకుముందు సైనికులు గౌరవ వందనం చేశారు. కొప్పద్‌ భార్య, తల్లిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిహారంగా రూ. 25 లక్షలు, నాలుగెకరాల భూమి, ఇల్లు ఇస్తామని ప్రకటించారు. హుబ్బళ్లి నగరంలోని ప్రధాన రహదారికి అమర వీరుడి పేరు పెడతామని తెలిపారు. ఇదే సాయాన్ని సియాచిన్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు సైనికుల కుటుంబాలకు అందచేస్తామని చెప్పారు.

దేశ సేవకు వెనుకాడం 
కొడుకు మృతి చెందడం తీవ్ర శోకాన్ని మిగిల్చినా దేశ సేవకు వెనుకాడబోమని హనుమంతప్ప తల్లి, సోదరులు ప్రకటించారు. యువత దేశ రక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విశ్వ‘నాదం’ వినిపించింది! సింగినాదం, జీలకర్ర కనిపించింది ! (గుడుంబా శంకర్ లో బ్రహ్మానందం మాటలల ఉన్నాయి , నవ్వుకోడానికి :)


విశ్వ'నాదం' వినిపించింది!
విశ్వం పుట్టుక ఒక అంతుబట్టని విషయం. అది పుట్టిన తీరు, విస్తరించిన వైనానికి సంబంధించి ఇప్పటికీ అర్థంకాని విషయాలెన్నో. వందేళ్ల కిందట ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాల సిద్ధాంతం.. ఈ గుట్టు విప్పడానికి ఒక ఆశాకిరణంగా కనిపించింది. అయితే ఆ సిద్ధాంతానికి ప్రత్యక్ష నిదర్శనాన్ని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. ఎట్టకేలకు తాజాగా ఆ లోటు తీరిపోయింది. విశ్వం గుట్టు విప్పడానికి ఒక చక్కటి ఆధారం దొరికింది. గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు స్పష్టంగా గుర్తించి, విశ్లేషించారు. భౌతికశాస్త్రంలో అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చే సత్తా ఈ ఆవిష్కారానికి ఉంది. ఈ వివరాలు ప్రశ్నలు, సమాధానాల రూపంలో..

ఏమిటీ గురుత్వాకర్షణ తరంగాలు? 
రేడియో తరంగాలు, దృశ్య కాంతి, ఎక్స్‌ కిరణాలు, ఇతర విద్యుదయస్కాంత తరంగాల తరహాలో గురుత్వాకర్షణ కూడా తరంగాల రూపంలో పయనిస్తుందని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ భావించారు. వందేళ్ల కిందట ఆయన తన సాపేక్ష సిద్ధాంతంలో వీటిని ప్రతిపాదించారు. వేగంగా కదులుతున్న ద్రవ్యరాశి ఏదైనా.. అంతరిక్షం, కాలంతో కూడిన వలలో సుడులను కలిగిస్తుందని అందులో పేర్కొన్నారు. అంతరిక్షంలో చోటుచేసుకునే బీభత్స ఘటనల్లో అవి ఉత్పత్తవుతాయి. ఆ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ వూహిస్తూ వచ్చారు. తాజాగా వాటి ఉనికి రుజువైంది.

ఏమిటా ఘటనలు? 
సాధారణంగా ఈ తరంగాల ప్రభావం చాలా బలహీనంగా ఉంటుంది. భారీ వస్తువులు, అధిక త్వరణంతో కదులుతున్నప్పుడు మాత్రమే తమ పరిసరాల్లో గుర్తించదగ్గ స్థాయిలో కొంత వంపును తీసుకురాగలవు. అది కూడా స్వల్పస్థాయిలో ఉంటుంది. భారీ తారల విస్ఫోటాలు, మృతి చెందిన సాంద్రమైన నక్షత్రాలు ఢీ కొట్టుకోవడం; కృష్ణబిలాల, న్యూట్రాన్‌ నక్షత్రాల విలీనం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

వాటిని గుర్తించడానికి ఎందుకింత సమయం పట్టింది? 

ఈ తరంగాలు భూమి గుండా పయనించేటప్పుడు.. మన గ్రహమున్న అంతరిక్ష, కాలంలో.. ఒకసారి సంకోచం, వ్యాకోచంతో కూడిన సుడులు ఏర్పడుతుంటాయి. వాటిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రభావం చాలా స్వల్పంగా ఉండటం వల్ల వారికి ఆచూకీ చిక్కలేదు. భూమి మీద ఉండే ట్రాఫిక్‌ నుంచి భూకంపాల వరకూ అనేక పరిణామాలు ఆ అంతరిక్ష తరంగాలను గుర్తించడానికి అవరోధాలు కలిగిస్తుంటాయి. ఒక అణువులోని కేంద్రకంలో ఉండే ప్రోటాన్‌లో ఒక వంతును కూడా గుర్తించే స్థాయి కచ్చితత్వం కలిగిన పరికరాలు ఇందుకు అవసరం.

తాజాగా ఎలా గుర్తించగలిగారు? 
ఈ గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడానికి 'లేజర్‌ ఇంటర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌-వేవ్‌ అబ్జర్వేటరీ' (లిగో)ను ఏర్పాటు చేశారు. దీనికింద రెండు లిగో ఇంటర్‌ఫెరోమీటర్లను లివింగ్‌స్టన్‌, హాన్‌ఫర్డ్‌లలో నేలమాళిగలో అమర్చారు. ఈ రెండింటి మధ్య దూరం 1865 మైళ్లు. ఈ గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో పయనిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. అంతరిక్షం నుంచి వచ్చిన తరంగాన్ని ఒక లిగో వద్ద గుర్తిస్తే.. 10 మిల్లీ సెకన్ల తర్వాత రెండో లిగో వద్ద ఇది వెలుగు చూసింది.


లిగో ఎలా పనిచేస్తుంది? 
శక్తిమంతమైన లేజర్‌ పుంజాన్ని చీల్చి.. శూన్యంతో నిండిన రెండు వేరువేరు సొరంగ మార్గాల ద్వారా వేరువేరు కాంతి పథాలను పంపుతారు. ఈ సొరంగ మార్గాలు ఎల్‌ ఆకారంలో ఉంటాయి. వాటిలో అమర్చిన దర్పణాలు ఈ కాంతి పథాలను ముందుకు, వెనక్కి బౌన్స్‌ చేస్తాయి. ఆ తర్వాత అవి తిరిగి ప్రారంభ ప్రదేశాన్ని చేరుకుంటాయి. ఆ పుంజాన్ని మళ్లీ పునర్‌నిర్మించి, డిటెక్టర్ల వద్దకు పంపుతారు. ఒకవేళ ఈ ప్రయోగశాల గుండా గురుత్వాకర్షణ తరంగాలు పయనించి ఉంటే.. ఆ కాంతి పథాల్లో స్వల్పంగా తేడాలు చోటుచేసుకుంటాయి. విశ్లేషణలో ఇది తెలిసిపోతుంది. ఈ విధానాన్ని ఇంటర్‌ఫెరోమెట్రీ అని పిలుస్తారు.

భూమి మీదున్న ధ్వనులతో ఆటంకాలు ఏర్పడవా? 
ఈ యంత్రంలోని పరికరాలను ప్రత్యేక వ్యవస్థలకు వేలాడదీసినప్పటికీ అవి మొత్తం కదులుతూనే ఉంటాయి. స్వల్ప స్థాయిలో కంపిస్తూనే ఉంటాయి. భూమి సహజసిద్ధ తరంగాలు (సాగరాల కెరటాలు తీరంలోకి చొచ్చుకురావడం వంటివి) వంటివి ఉండనే ఉంటాయి. అయితే సంవత్సరాల పరిశోధన వల్ల గురుత్వాకర్షణ తరంగ సంకేతాలు ఎలా ఉండాలన్నది శాస్త్రవేత్తలు సిమ్యులేట్‌ చేయగలిగారు. వీటిని సూపర్‌ కంప్యూటర్లు పట్టుకోగలవు. ఈ తరంగాలకు నిర్దిష్ట పౌనపున్యాలు ఉంటాయి.

ఈ ఆవిష్కార ప్రాధాన్యమేంటి? 
కృష్ణబిలాలనే తీసుకోండి. వాటి ఉనికి గురించి మనకు పరోక్షంగానే తెలుసు. ఎందుకంటే ఆ భారీ ఖగోళ వస్తువుల బారి నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు. వాటికి ఎలాంటి వెలుగు ఉండదు. అందువల్ల మన టెలిస్కోపులు కూడా వాటిని పట్టుకోలేవు. అందుకు భిన్నంగా గురుత్వాకర్షణ తరంగాలు నేరుగా ఈ కృష్ణబిలాల నుంచే వెలువడుతాయి. ఆ తరంగాల్లో కృష్ణబిలాల సమాచారం ఉంటుంది. దీన్నిబట్టి కృష్ణబిలాలను కూడా ప్రత్యక్షంగా గుర్తించే దిశగా మనం ముందడుగు వేసినట్లు భావించవచ్చు.

మరే ఇతర అంశాలను గుర్తించలేమా? 
కృష్ణబిలాలే కాదు.. కాలంలో మరింత వెనక్కి వెళ్లి విశ్వం తీరుతెన్నులను పరిశీలించచ్చు. 13.8 బిలియన్‌ సంవత్సరాల కిందట విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్‌ గురించి తెలుసుకోవడానికీ వీలు కలుగుతుంది. బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత 3.8 లక్షల సంవత్సరాల పరిణామాలను మనం చూడలేం. అప్పట్లో మనం వీక్షించగలిగే స్థాయిలో కాంతిని ఉత్పత్తి చేసేలా విశ్వం చల్లబడలేదు. అయితే ఆ 'చీకటి' విశ్వంలోనూ గురుత్వాకర్షణ తరంగాలు ఉన్నాయి. ఇవి వేటి గుండానైనా ఇట్టే దూసుకెళతాయి. వాటిలోని సందేశం చెక్కుచెదరదు. అందువల్ల వాటిని విప్పడం ద్వారా 'చీకటి' విశ్వం గురించి తెలుసుకోవచ్చు. న్యూట్రాన్‌ నక్షత్రాల రహస్యాలను ఆవిష్కరించవచ్చు. భౌతికశాస్త్రంలో ఉన్న అతిపెద్ద సమస్యలైన బలాల ఏకీకరణ, క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని గురుత్వాకర్షణ శక్తితో ముడిపెట్టడం వంటి వాటిని పరిష్కరించడంలో ఇది వీలు కలిగిస్తుంది. ఇప్పటి వరకూ విశ్వాన్ని వీక్షిస్తూ వస్తున్నాం. ఇక నుంచి వినికిడి కూడా సాధ్యమవుతుంది. 


ఏ పరిణామం వల్ల తాజా తరంగాలు వచ్చాయి? 
భూమికి దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెండు కృష్ణబిలాలు విలీనం కావడం వల్ల ఏర్పడ్డ గురుత్వాకర్షణ తరంగాలను రెండు లిగో యంత్రాలూ గత ఏడాది సెప్టెంబర్‌ 14న గుర్తించాయి. ఇది గురుత్వాకర్షణ తరంగాలేనని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. ఈ డేటాను విశ్లేషిస్తే కృష్ణబిలాల విలీనం బయటపడింది. ఈ రెండింటి ద్రవ్యరాశులు.. సూర్యుడితో పోలిస్తే 29, 36 రెట్లు చొప్పున ఎక్కువగా ఉంది. రెండూ విలీనం కావడం వల్ల సూర్యుడి కన్నా 62 రెట్లు అధిక ద్రవ్యరాశి కలిగిన ఒక కొత్త కృష్ణబిలం ఏర్పడింది. నిజానికి ఈ రెండూ కలిస్తే సౌర వ్యవస్థ కన్నా 65 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో కొత్త కృష్ణబిలం ఏర్పడాలి. ద్రవ్యరాశిలోని ఈ వ్యత్యాసం.. గురుత్వాకర్షణ తరంగాల రూపంలో వెలువడింది.

ఆ పరిణామం ఎంతసేపు సాగింది? 
ఢీ కొట్టుకున్న ఈ రెండు కృష్ణబిలాలు అంతరిక్ష సమయ వలలో ఒక భీతావహ తుపానును కలిగించాయి. ఈ తుపాను కేవలం 20 మిల్లీసెకన్లు మాత్రమే సాగింది. అయితే విశ్వంలోని అన్ని నక్షత్రాల నుంచి వెలువడిన శక్తి కన్నా 50 రెట్లు ఎక్కువ శక్తిని వెలువరించింది.

భవిష్యత్తులో శాస్త్ర నియమాలు, సూత్రాలు

చివరి నాలుగు శతాబ్దాలనుంచి జరిగినదేమిటంటే,
1. ఒక సహజ ప్రక్రియను గమనించటం, తద్వారా ఒక నియమం కనుగొనుట.
2. పిమ్మట అందుగల చరరాసులు, స్థిరరాసులు గుర్తించుట.
3. పై రెండిటినీ మేళవిస్తూ ఒక సూత్రాన్ని ప్రతిపాదించుట.

న్యూటన్ నుంచి నా వరకూ అందరూ ఇదే పద్ధతిని అవలంబిస్తూ వస్తున్నారు.
కంప్యూటర్ యుగంలో కూడబెట్టబడుచున్న పుంఖానుపుంకాల వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించేందుకు మస్తిష్క కణజాలాకార వ్యవస్థను అతి ప్రాచుర్యంగా వాడుచున్నారు.
ఈ neural networks ముఖ్యంగా మనకి తెలియని, అంతుబట్టనటువంటి నిర్లిప్త సూత్రాలను తనంతట తానే నేరుస్తుంది.

ఈ యుగంలో మన శాస్త్రవేత్తలు ప్రాదేశిక నియమాలు ఏర్పరిచే తంతుని వదిలి కంప్యూటరు సహాయంతో మస్తిష్క కణ వ్యవస్థబాటనే పడుతున్నారు.
భవిష్యత్తులో ఈ న్యూరల్ నెట్వర్క్స్ అను అంశం క్రింది స్థాయి పాఠ్యాంశాలలో ముందుగానే మొదలుపెట్టవలసిన ఆవశ్యకత కనపడుచున్నది.

my thought patterns in various time frames of academic learning

2001 to 2005 mid :
  competitive math problems, math history and advanced calculus

mid 2005 to 2006 quarter :
   advanced math topics and more advanced math history.

2006 quarter to 2006 mid :
   lot of geometric programming.

2006 mid to 2008 mid :
  Gate,  CSIR preparation, Gnu Linux and shell scripting.

2008 mid to 2009 mid :
  solving bachelor math problems and substandard math at cramster and GATE preparation.

2009 mid to 2012 mid :
  only PhD course work and not much serious work. most of time gone in trading and strategies.

2012 mid to 2015 mid :
image processing related programming and variational calculus, also FEM

2015 mid to present :
    physical constants and physics principles learning apart from brain modelling.

I dreamed a Smiling farmer --(a selfish idea to ensure my 3 meals a day)

Title: I dreamed a Smiling farmer
--(a selfish idea to ensure my 3 meals a day)
submitted for NERD magazine while I was doing PhD at iit kanpur 

Bhukyanath is a peasant from adilabad growing onions on his leased 2 acre land for which he bought the seeds at Rs 400/kg expecting he can sell the outcome for at least Rs 50/kg. 3 moths are over and the price dropped to 25. This was the case still going on since he started farming. How many times a small farmer can resort himself not to commit a suicide? A so called wise suggestion an educated analyst
can give is to quit the farming. What can be the situation if all the farmers follow those wise advises. Can I (you) get 3 tasty full meals a day with ddamn extra complaints.
Rajanna Reddy is another dryland farmer from ananthapuram sowed mirchi at the same time when few hundreds of farmers opted the same without knowing the actual demand. Right when their miserable day arrived they have no other option than selling the entire crop to a mere price of Rs10 a kg for which the cost of growing was 25/kg. What can all those hundreds of vexed unhappy farmers do? Launch a protest on Government to jeopardize their farm loans!
Perinayudu is a an old and experienced farmer from eluru who has been growing paddy since last 30 years and every time he has to compromise in selling at a no loss price for his hard efforts of 90 days under hide-seek play conditions of seasonal rains. And the most difficult thing to digest for gim is that the other vegetables and groceries are coming at a price as dear as gold or silver. Can somebody think of guiding him to chose other profitable crop for his demographic and soil quality conditions ?
All the answers to these questions can only be answered by an Oracle only (not the MNC). When
a most intelligent Indian can forecast an equity price , a countries GDP growth and even the number of MP seats a particular party can win using statistics or other advanced science and technology .
Can we address these poor farmers troubles as intelligently as a Facebook /Google developer can find an optimal buying choices for an online customer to advertise on websites.
The fact is that we are indebted to them at least thrice a day and partly for our pizzas and KFC chickens in growing them. We are now living in a world where a meteorologist can effectively predict whether it will rain in this week or not for at least next month. Similarly, I ask the most advanced and intellectual community of India, Can we predict what the the price of onions after 3 months for nagabhushanam or Can we suggest a better crop for Paparayudu to see him smiling for he got some profit through farming in his lifetime. Can we inform Rajanna Reddy that mirchi has already been sowed by 100 more farmers than yesterday so that he can wait for some more days or chose another demanding seed ?

Agri-Informatics is the life saving Oracle I am going to propose. It can predict a particular crops price and demand from place to place and time to time (in space-time). It should be sensitive to all the key factors like,
Season-wise demand of an agri-product.
Acres of land under agriculture for a particular seed with their recorded age of growth.
The expected rainfall data from meteorology department.
International and national bans and lifts on exports and imports of specific goods related to a crop.
News on Minimum support price levied.
New food subsidy schemes. Subsidized costs of seeds and fertilizers.
Changes in Electricity tariffs for their effect on bore-well dependent irrigation for agriculture.
Variation in prices of alternate substitutes for a an agri-product.
Existing stockpile in FCI and private go-downs.
Fuel costs on transportation.
The buying power of prospective consumers for some specific agri-goods.
Rise and falls in demand from food processing agencies and junk food sellers.
Natural disasters like floods, El-Ninos and droughts.

Mathematically one can establish relations between change in price with respect to time
and change in price and demand with respect to place .

Denote P(t,x) and D(t,x) are the price and demand respectively for an agri-product A .
Then in terms of partial derivatives of P and D a coupled system of Partial Differential Equations (PDE) can be framed as follows.


Suppose, if today, i.e. at t=0 , the price P(0, Nellore) and demand D(0, Nellore) are known for a place x=Nellore then the above stated PDE can calculate P(t, Nellore) and D(t, Nellore) for t=1 day
i.e. tomorrows price . Once the price at t=1 is known it can be iterated to find the price on t=2 day also. For solving those PDE it involves a lot of mathematical effort .

Let us all wish our farmers a happy smile in future for their handsome profits being the reason.

About the Author:
The Author is currently a Senior Research Fellow in the Dept. of Mathematics and Statistics, IIT Kanpur working on PDE models for Object Recognition in Vision. Currently he is also involved in Modelling Agri-Price Forecast models and another programme on finding Optimal food menu according to Nutritious diet requirements for poor and middle class citizens. He can be contacted a

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థకు వచ్చిన దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థకు వచ్చిన దరఖాస్తుల్లో
 శ్రీకాకుళం జిల్లాలో 2240, 
విజయనగరంలో 604, 
విశాఖపట్నంలో 949, 
తూర్పుగోదావరిలో 9830, 
పశ్చిమగోదావరిలో 23795, 
కృష్ణాలో 8561, 
గుంటూరులో 1667, 
ప్రకాశంలో 5059, 
నెల్లూరులో 3819, 
కర్నూలులో 7602, 
కడపలో 6897, 
అనంతపురంలో 13863, 
చిత్తూరులో 1531                             ఉన్నాయి.  

Better way of writing Russell set

In every book on logic and set theory
the usual way of defining a Russell set  goes as follows,
 
x:x€! x

but a better way of writing it is,
Russell set, X={x : x €!  X}

Here X stands for the Russell set and x stands for the pseudo elements of the set.

Note : Here €!  means not belongs to

Matlab on Android

Not exactly but you can run your same programme using Octave open source app.
I was surprised when it did the execution of a linear programming problem using glpk command with quite fastest output on the screen. Then I realized how powerful our phones with their quad core chips.
I use xiaomi redmi 2.
The app name is GNURoot Octave.
Also if you are interested in browsing all your device like a Linux machine use GNURoot Debian.

జీవితమంటే?

మనకి లేనిదానికోసం వెంపర్లాడుతూ ఉన్న దాని విలువ అది పోగొట్టుకున్నాక తెలుసుకుని కాసేపు బాధపడటం. అన్నీ సరి ఐనాక మళ్లీ మొదటికి రావటం!
ఇదే తొక్కలో జీవితం!

అల్లా అవిటి వాడు!

అల్లాకి రూపం ఉండదు.
అంటే కళ్ళు, కాళ్ళు, చెవులు, నోరు ఉండవు.
మరి ఆ ప్రవక్తకి ఎవరు చెప్పారో అన్ని పేజీల డిక్టేషన్ ?

God is not Human

Since a human cannot survive in the extra terrestrial space without food and proper air, we can rule out the statement that he lives beneath the earth.
   If he lives on earth he should have been identified by now as so and so. Still it didn't happen.
    If he/she really exists then he should have been vandering like an animal.
  If he has no shape and volume and weigh he must be formless.  This means he is dumb and deaf, mute and numb, blind and senseless.

అతిథి దేవోభవ, తొక్కేం కాదు....

నాకు అతిథిని గౌరవించే సంస్కృతి  ఇష్టం,
కానీ మన దేశంలో దాన్ని ఆచరించే తీరులో ఎంతో పక్షపాతం కనిపిస్తుంది.
ఎలాంటి తెల్లవాడైనా సరే, విపరీతమైన అభిమానం కుప్పించేస్తారు.
మీరు ఎక్కడైనా చూసారా ఒక నల్ల జాతీయుడికి బొట్లు పెట్టి, వంగి వంగి సలాం చేస్తూ దండేసి హారతి పట్టడం!
అంతెందుకు, మన పక్కింటి వాడిని సరిగా గౌరవించే సంస్కృతి కొరవాయె మనకు.
ఇంట్లోకి పిలిచేముందు కులం ఆరా తీసే జాతి మనది.
తెల్లోడిదే కులమో అడిగారా ఎప్పుడైనా?

కులాలు, మతాలు తప్పు అని డబ్బా మోత చేసి ఆరక్షణ చట్టాన్ని వెక్కిరించే ఒక్కడైనా పర కుల, పర మత స్త్రీని గాని లేక తన ఇంట్లో ఆడపిల్లనుగానీ అన్యమతస్తులకి, అన్యకులస్తులకి ఇచ్చి పెళ్ళిచేసిన సందర్భాలున్నాయా?

అందుకే మూసుకుని అనవసరమైన ఎక్ష్ట్రాలు చేయకుండా కుల, మతాలని గౌరవిస్తూ బ్రతికయడం మంచిది.

Happiness and Money have a tricky relationship

I observed that happiness(h) and Money (m) have a relation as similar as the
predator-prey or demand-supply models.

   h=m(E-m) /g

Where E is enough money to be happy and survive daily life happily and g is the greed.

whenever h becomes negative it means we are not happy. And if greed is large in our tough times it can reduce our unhappiness to neutral state. This can be thought of pleasure from facing difficulties and joy of labor.

పెళ్ళయ్యాక విడిపోయేది ఎక్కువగా ఏ మతం వారు ?


The following describes the Divorced couples ratio to the ever-married couples by religion.



తలాక్ చెబితే చాలు , భార్య సమ్మతి పొందే అవసరం లేదు , ఇదే ముఖ్య  కారణం అయి ఉండొచ్చు ఇస్లాం లో ఎక్కువ విడాకులు నమోదు కావటానికి  వెనుక కారణం
Source data for the computations is available at , 




Which faith leads to more successful married Life in India ?


The following describes the Divorced couples ratio to the ever-married couples by religion-wise.



I suppose the reason for more divorce cases in islam could be its simpler method of doing it by saying just one word, irrespective of whether the wife agrees to it or not.

Source data for the computations is available at ,