About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Stone weight in your ornament formula - మీ నగల్లో ఉన్న రాయి బరువెంత ?

d1 and d2 are densities of gold and the stone, resp.

densities can be found by the standard density tables online for various stones and gold types.

M and V are the total mass and volume of the ornament.

Mass is easy. 

Volume can be easily found by dipping in water in a graduated cylinder or volumetric glass of chemistry lab.
 

అత్యంత మానసిక బలహీనుడి


బలప్రదర్శన బలహీనుడి నిత్యావసరం . 

బి బి సి తెలుగు వార్తల ఛానల్ వెనుక ఉన్న అసలు దురుద్దేశ్యం !

ప్రొఫెసర్ డీఎన్ ఝా వ్రాసిన ఒక నికృష్టమైన ఆర్టికల్ ని బి బి సి ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి?
ఈ దురుద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తుంది .

ఒకసారి చదవండి . అన్ని దేశాలపై మాట పిచ్చి తో యుద్దాలు చేసిన క్రిస్టియన్, ముస్లిం లను వెనకేసుకు వస్తూ ... అస్తిత్వం కోసం పోరాడుతున్న హిందూ మతం పై డీఎన్ ఝా వ్రాసిన పిచ్చి రాతలు బిబిసి అసలు రంగు బయట పెడుతుంది .
ఒక్క మాట కూడా అబ్రహం మతాలపై అనే ధైర్యం వీళ్లకి ఉందా ?
 ఒకానొక సందర్భంలో బ్రాహ్మణులు గోమాంసం తిని బలిసారు అని అన్నాడు . ఇది క్షమించరాని కుట్ర .

ఇది క్షమించరాని కుట్ర పూరితమైన వార్తా , బిబిసి తన నిబద్ధతను కోల్పోయింది .
P.S: నేను వెనుకబడిన కులానికి చెందినవాడను, బ్రాహ్మణులు ఇప్పటికీ సామాన్య జనానీకం తో కలవకుండానే ఛాందసంగానే  బ్రతుకీడుస్తున్నారు .  ఐన కానీ డీఎన్ ఝా వ్రాసిన ఈ చెత్త వార్తను బిబిసి ప్రచురించటం నాకు వొళ్ళు మండింది . ఇది ఖచ్చితంగా దేశం లో మాట విద్వేషాలు రెచ్చగొట్టి విభజించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది . 

అమెరికా ఏదో దేశం పై దారుణమైన యుద్ధమే ప్రకటించబోతుంది !

యూఎన్ మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలగిన అమెరికా 
ఇది ఈరోజు వార్త, అంత తేలిగ్గా తీసిపారేయలేని కారణం ఉందని నేననుకుంటున్నా .
తర్వాత రోజుల్లో ప్రపంచ మానవ హక్కుల సంస్థ నుంచి తనకి ఎటువంటి అడ్డం ఉండకూడదని ఇలా చేసివుండొచ్చూ .


నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా !

గుడ్డు సున్నా

అది నీది ఐతే నమ్మకం , ఎదుటివాడిదైతే గుడ్డి నమ్మకం.

పెళ్లవ్వగానే పొట్ట ఎందుకొస్తుంది ??

నేను చెప్పేది అమ్మాయిల గురించి కాదు. ఎందుకంటే అది చిన్న పిల్లాడికి కూడా పెద్ద రహస్యం కాదు ఈరోజుల్లో.
  పెళ్లి కాగానే పెళ్లాంని మెప్పించటానికి bike కొంటారు. ఇంకేముంది ? ఇంటి దగ్గర ఎక్కితే మళ్లీ తిన్నగా ఆఫీస్ or shop దగ్గర దిగటమే. ఇలా అయితే నడిచేది ఎప్పుడు.
నేను గమనించింది ఏంటంటే శ్వాసక్రియ కూడా బాగా తగ్గిపోయి పొట్ట స్థిరంగా ఉండిపోతుంది.
ఇది చాలు పొట్ట కొవ్వు పెరుకోడానికి.

నాకు ఆగస్ట్ లో పెళ్లయింది !

ఈ విషయం వ్రాయటం మర్చిపోయా.... ఇప్పుడే గుర్తొచ్చింది.
Aug 7th 2017 అది జరిగింది.

Anti-NRI telugu movies

1. గోవిందుడు అందరివాడేలే
2. ఫిదా
3. శతమానంభవతి
4. Swades
5. పడమటి సంధ్యారాగం
6.

అమ్మో ఆడాళ్లు ! joke

_*👧చిన్ని సరదా*_

_ఓ ఫ్లైట్ ప్రమాదంలో పడింది!_

_అందులో ఉన్న 11 మంది ఓ *తాడు పట్టుకొని వేలాడుతున్నారు!*_

_అందులో 10 మంది మగాళ్లూ ఓ మహిళ ఉంది!_

_ఆ తాడు కూడా తెగిపోయేలా ఉంది!_

_ఎవరో ఒకరు తాడు వదిలేస్తే మిగిలిన 10 మంది సేఫ్ అన్నాడు అందులో ఒకడు._

_"సరే నేను మహిళను. మా జీవితంలో మీ కుటుంబాల కోసం మా జీవితాన్నే త్యాగం చేసాం!_
_"మేం తినీ తినకుండా రోజంతా గాడిద చాకిరీ చేస్తున్నాం!_ _పిల్లల బాధ్యతనంతా మేమే మోస్తున్నాం!_
_సరే నేనే తాడు వదిలేస్తున్నా!_
_కనీసం చివరగా ఇప్పుడైనా నన్ను చప్పట్లతో అభినందించండి అని వేడుకుంది!!"_

_కరిగిపోయిన 10 మంది మగాళ్లూ టపాటపా చప్పట్లు కొట్టారు!!_

_*😄 అమ్మో ఆడాళ్లు!*_

Age of a woman joke

కోమలి కి సర్జరీ జరుగుతుంది..
డాక్టర్: మీ వయసు ఎంత?
కోమలి: 23
డాక్టర్: నిజం చెప్పండి మీ వయసుని బట్టే మీకు ఇవ్వాల్సిన injection డోసు ఉంటుంది... తేడా జరిగితే మీకే ప్రాబ్లెం..
కోమలి: 32
డాక్టర్: వయసు తేడా చెబితే ఆ injection ప్రభావం వలన మీ కిడ్నీలు దెబ్బ తినొచ్చు..
కోమలి:38
డాక్టర్: ఇంకోసారి ఆలోచించుకోండి.. సర్జరీ మధ్య లో మీకు మెలుకువ రావచ్చు. వయసు తక్కువ చెబితే అంత ప్రమాదం...
కోమలి: 48... ఇది ఫైనల్ operation theatre నుండి నా శవం బయటకి వచ్చినా సరే.. ఇంతకంటే ఒక్క సం. కూడా పెంచను.. ఫో!!!!

ఏంటో ఈ కమ్మ కాపు తేడాలు!

YouTube లో ఎవడైనా చిరంజీవిని గానీ, పవన్ కళ్యాణ్ గానీ తిడితే నేను కూడా NTR, బాలయ్య ని పిచ్చి తిట్లు తిడతా అందులో  ఆలోచించేది లేదు. పనిగట్టుకొని మరీ చిరుని ఎందుకు టార్గెట్ చేస్తారో అందరికీ తెలుసు.
  కానీ ఇక్కడొచ్చిన ధర్మ సంకటం ఏంటంటే! నాకు చిన్నప్పటినుంచి ఉన్న ఆప్త మిత్రులంతా ఎక్కువ మంది కమ్మ బాచ్.
   ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు, మా చుట్టాలంతా ఇదే పరిస్థితి. చివరికి కొన్ని పెళ్లిళ్ళు కూడా వాళ్ళతో అయ్యాయి.
  మరి ఎందుకు ఇంతగా కొట్టుకుచస్తారు అనేదే సమస్య.  ఇద్దరూ వ్యవసాయ నేపధ్యం కలిగిన జాతులే.
కమ్మ వాడికి భూములు ఎక్కువ! కాపువాడికి మంది ఎక్కువ! ఎక్కడైనా అధికార పోరులో చివరికి మిగిలేది సమఉజ్జీలే!

మరి ఈ అధికారం కోసం జరిగే వెధవ పోరులో భూముల ద్వారా సంక్రమించిన డబ్బుతో వచ్చిన పలుకుబడి నిలుస్తుందా? లేక ప్రజాస్వామ్యంగా ఎప్పటినుంచో దక్కాల్సిన పరిపాలనాధికారం కోసం ప్రయత్నిస్తున్న మధ్యతరగతి కాపుల మందిబలం నిలుస్తుందా!

ఈ గొడవలో ఇతర కులాలను ప్రస్తావించటం అసందర్భోచితం!

తాగుబోతుల జోక్


వివేక్: Seenu,  ... ఇవాల మనం ఫుల్లుగా తాగేయాలి.. ఎంతలా అంటే... అదిగో ఆ ఎదురుగా ఉన్న 3 చెట్లు మనకి 6 చెట్లలా కనిపించే అంత....

బార్ టెండర్: సార్... మీరు ఇహ తాగడం ఆపేస్తే మంచిది...

వివేక్: ఎందుకలా?

బార్ టెండర్: అక్కడ ఉన్నవి 3 చెట్లు కాదు... ' ఒకటే....'... ఇంకా తాగావంటే ' అడవి ' కనిపిస్తుంది...
😂😂😂😂😂😂

sincere boys joke


బస్ driver  puts a సడన్ బ్రేక్..!!
.
.
.
A boy falls on a girl and Kissed her
lips....!
.
.
Girl: రేయ్ ఏం చేస్తున్నావ్?
Boy: MBA 1st year...., మరి మీరు?
.
.
.
.
.
.
.
.
.
.
మోరల్ : బాయ్స్ కి ఎపుడు చదువు
మీదే ధ్యాస...

ఆదివారం పుట్టిన రోజు జోక్


రెండో తరగతి పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఒకడు: నేను శుక్రవారం పుట్టాను
రెండోవాడు: నేను ఆదివారం పుట్టాను.
మూడోవాడు: అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?

సాంబార్ చట్నీ జోక్

టీచర్: 5-5 ఎంత అవుతుంది?
టీచర్ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్: సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్

భారత దేశవ్యాప్తంగా భూమి చట్టాలు

మూలం : http://www.thehindu.com/features/homes-and-gardens/Land-laws-across-India/article14414630.ece



మీరు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయునప్పుడు కొన్ని నియమాలు గురించి తెలుసుకుని  ఉండాలి. అవేమంటే !వివిధ రాష్ట్రాల వ్యవసాయ భూమిని కొనుగోలు కోసం వివిధ విధానాలు అనుసరించబడుతున్నాయి . కింద తెలుపనటువంటి ఇతర రాష్ట్రాల్లో పరిమితులు లేవు అయితే కొన్ని రాష్ట్రాలలో కేవలం ఒక వ్యవసాయదారుడు భూమి కొనుగోలు చేయవచ్చు. అన్ని పరిస్థితుల్లో భారతదేశం నందు  NRI లు మరియు PIO లు వ్యవసాయ భూమి / తోటల ఆస్తి / వ్యవసాయ ఇళ్ళు కొనుగోలు చేయలేరు . ఏదేమైనా, వ్యవసాయ భూములు వారసత్వంగా వస్తేనే తప్ప !.
తమిళనాడు: 
 వ్యవసాయ భూమిని పెట్టుబడి చూడటం వారికి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి. కొనుగోలు చేసే భూమిని గరిష్ట మేరకు 59.95 ఎకరాలు మరియు అది జిల్లా కలెక్టర్ ఆదేశాలు వ్యవసాయేతర భూమి లోకి, ఏ వ్యవసాయ సూచించే అన్నారు దేశములో జరిగాయని అందించిన గత 10 సంవత్సరాలలో ముందు (మార్చవచ్చును మార్పిడి తేదీ).కర్ణాటకకేవలం ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. నాన్ వ్యవసాయదారుడు వీరి ఆదాయం ఏ మూల నుంచి రూ మించి ఒక వ్యక్తి. ఏడాదికి 25 లక్షల (మునుపటి పరిమితి ఏడాదికి రూ .2 లక్షలు). 
కర్నాటక: 
 భూమి రెవెన్యూ చట్టం, 1964 సెక్షన్ 109 కింద, సామాజిక లేదా పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వ అనుమతి వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు.
కేరళ: 

తమిళనాడు లాగానే, ఎవరైనా ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఈ క్రింది విధంగా కేరళ భూ సంస్కరణల చట్టం ప్రకారం భూభాగంలో గరిష్ట సీలింగ్ పరిమితి, 1963 ఉంది:ఎ) ఒక వయోజన పెళ్లికాని వ్యక్తి లేదా ఒక ఏకైక సజీవ సభ్యుడు, ఐదు ప్రామాణిక ఎకరాల్లో సీలింగ్ పరిమితి కలిగి ఒక కుటుంబం విషయంలో కంటే తక్కువ ఆరు మరియు ఏడు మరియు- a- సగం ఎకరాల కన్నా ఉండదు.b) రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి కుటుంబం ఐదుగురి కంటే ఎక్కువమంది సభ్యులు, 10 ప్రామాణిక ఎకరాల మరియు పైకప్పు పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 15 ఎకరాల ఉండదు.సి) అది కంటే ఎక్కువ ఐదు సభ్యులుగా ఒక కుటుంబం ఉంటే, 10 ప్రామాణిక ఎకరాల ఐదు కంటే ఎక్కువ ప్రతి సభ్యునికి ఒక ప్రామాణిక ఎకరాల మేర పెరిగి, మరియు సీలింగ్ పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 20 ఎకరాల ఉండదు.డి) ఏ ఇతర వ్యక్తి, ఒక ఉమ్మడి కుటుంబం కంటే ఇతర, 10 ప్రామాణిక ఎకరాల్లో సీలింగ్ పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 15 ఎకరాల ఉండదు.
మహారాష్ట్ర :
కేవలం ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు మరియు ఒక వ్యక్తి ఎక్కడైనా భారతదేశం లో ఇటువంటి భూ కలిగి ఉంటే, అతను ఇప్పటికీ మహారాష్ట్రలో ఒక వ్యవసాయదారుడు భావించరాదు. భూమి కోసం గరిష్ట సీలింగ్ పరిమితి 54 ఎకరాలు.
గుజరాత్ :
వ్యవసాయ భూములు కాని వ్యవసాయదారుడు కొనుగోలు చేయలేము. అంతకుముందు రాష్ట్రంలోని నివసిస్తున్న ఆ గుజరాత్లో వ్యవసాయ భూమిని పెట్టుబడి కాలేదు కానీ 2012 లో గుజరాత్ హైకోర్టు దేశంలో ఏ వ్యవసాయదారుడు రాష్ట్రంలో భూమి కొనుగోలు అనుమతించే ఒక తీర్పునిచ్చారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్ఈ రాష్ట్రాల్లో ఏ ఆంక్షలు ఉన్నాయి. అంతకుముందు వ్యవసాయ హోల్డింగ్స్ చట్టం, 1973 న పైకప్పు విధించిన సెక్షన్ 17 కింద, అక్కడ రాజస్థాన్లో 'Khatedars' నుండి వ్యవసాయ భూమిని కొనుగోలు కొన్ని సీలింగ్ పరిమితులు ఉన్నాయి. ఈ విభాగం యొక్క నిబంధనలకు 2010 లో సవరించిన మరియు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఒకటి, అయితే, మార్పిడి కోసం ఒక సంవత్సరం లోపల చేసుకోవడంతో దరఖాస్తు మరియు రాజస్థాన్లో మార్పిడి తేదీ నుండి మూడు సంవత్సరాల లోపు ప్రతిపాదిత వ్యవసాయేతర వినియోగం మొదలవుతుంది ఉంది.హర్యానారాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ప్రకటించింది 'నియంత్రించబడిన ప్రాంతాలలో' మరియు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చూడటం వారికి చేశారు, వారు హర్యానా ప్రభుత్వం నుండి భూమి వినియోగం మార్పు సూచిస్తూ ఒక సర్టిఫికెట్ పొందడానికి అవసరం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చెందిన ఒక వ్యవసాయదారుడు ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు హిమాచల్ ప్రదేశ్ u / HP సఫరెన్స్ యొక్క 118 ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ముందు అనుమతి అవసరం. గరిష్ట భూపరిమితి పరిమితి 160 bighas లేదా 32 ఎకరాలు.
పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్ భూ సంస్కరణల చట్టం ప్రకారం రాష్ట్రం లో వ్యవసాయ భూమిలో ప్రైవేట్ యాజమాన్యం సాగునీటి ప్రాంతాల్లో కోసం 17.5 ఎకరాల మరియు మాత్రమే rainfed ఆ ప్రాంతాల కోసం 24.5 ఎకరాల వద్ద కప్పబడింది. పట్టణ ప్రాంతాల్లో, ప్రైవేట్ యాజమాన్యాల 7.5 cottahs లేదా ఒక ఎకరా ఎనిమిదో వంతు వద్ద కప్పబడింది. కేవలం టీ తోటలు, మిల్లులు, కర్మాగారాలు, పశువుల పెంపకం సంస్థలు, పౌల్ట్రీ పొలాలు, పాడి పరిశ్రమల, మరియు పట్టణ భూ సంస్కరణల చట్టం పరిమితుల నుంచి మినహాయించారు.

డబ్బును ఎవరు ఎక్కువగా నమ్ముతారు?

తమ మీద తమకే నమ్మకం లేనివాళ్లు.
ఎందుకంటే క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా ఎలా నడుచుకోవాలో తెలీదు. అందుకు తగ్గ ధైర్యం కూడా ఉండదు. కనుక డబ్బే వారికి సర్వస్వం మరియు శ్రీరామరక్ష!

నా దేశానికి ద్రోహం చేస్తున్నానా?

ఖచ్చితంగా..

కేవలం సంవత్సరానికి 700₹తో 10వ తరగతి పూర్తిచేసా.
ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 3000₹తో అయిపోయింది.
డిగ్రీ లో సంవత్సరానికి 2500₹.
IITలో నాలుగు సెమిస్టర్ లకు కలిపి 50000₹.
6సం.ల PhD కు 7 లక్షలు ₹ ప్రభుత్వం నాకు చెల్లించింది.
నేను చెల్లించిన సొమ్ముతో నాకు చదువు చెప్పిన భారతీయ సంస్థలు తమ ఉపాధ్యాయులకు ఒక నెల జీతం కూడా ఇవ్వలేరు.

ఈ రకంగా దేశ ప్రజల సహకారంతో చదివిన నేను చివరికి వచ్చేసరికి పరాయి దేశ సంస్థలకు ఊడిగం చేస్తున్నాను.
  ఎందుకు అంటే లక్ష కారణాలు చెప్తా. కానీ నన్ను దేశద్రోహి అంటే సహించను, ఎందుకంటే నాకు మన దేశం తిండి తప్ప వేరేది నచ్చదు. డాలర్స్ ఐతే మింగుడు పడతాయి. 😂
ప్రతి నెలా నా దేశానికి డాలర్స్ పారేస్తా.
అది కూడా దేశభక్తి అని నన్ను నేను సిగ్గులేకుండా సమర్తించుకుంటాను.
ఇప్పటికి ఎన్నో లక్షల డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తమను పెంచిన మాతృభూమిని వదిలి పిల్లలకు పరాయి దేశ పౌరసత్వం కోసం తిరిగి స్వదేశం మొఖం చూడలేదు.
  మా లాంటి అతి తెలివి వారందరూ కొంత కాలం మాత్రమే బయట ఉండి తిరిగి దేశానికి తిరిగి వచ్చి ప్రజల కోసం కష్టపడితే ఈ పాటికి మన దేశం కూడా చైనాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉండేది.
పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని తొక్కి నార తీసేది.
  ఈ పాటికి మన దేశంలో ఇంకో గూగుల్, ఇంకో ఫేస్ బుక్ మొదలయ్యేది. పిల్లలకు అత్యున్నత సాంకేతిక విలువలున్న ఉపాధ్యాయులు కరువయ్యేవారు కాదు. ప్రభుత్వ వైద్యాలయాల హీనస్తితిని ఖచ్చితంగా చూసి ఉండేవాళ్ళం కాదు.
మాకు మా దేశం కంటే డబ్బే ముఖ్యం. మాలాంటి అమ్మ కడుపు కొట్టిన దేశద్రోహులకు పరాయి దేశంలో తెల్లవాడి మాటలకు కట్టుబడి ఉండటమే బాగా రుచి.
అవును గత 80 యేళ్ళు గా దేశానికి నమ్మక ద్రోహం చేశాం. మాకు జాతికి కొంచెం కూడా మానం, అభిమానం ఖచ్చితంగా లేవు, లేవు, లేవు!
మాకు ఊరగాయ , గోంగూర, ఉలవచారు, నేతి మిఠాయిలు పంపండి. అవి లేకపోతే మళ్లీ బతకలేం.
జైహింద్ 😂😂😂
జై తెలుగుతల్లి 😂😂😂
ROFL, LOL, SHIT and Fuck you!

పాశ్చాత్య దేశాల వారు ఉపరితలాన్ని ఎందుకు రాళ్ళు కాంక్రీట్ తో కప్పుతారు.

ఉష్ణ దేశాల్లో వర్షం పడితే రొచ్చు రొచ్చయిన నేల ఆరటానికి ఆరు రోజులు కూడా పట్టదు. మనకు ఎండ అడపాదడపా వస్తుంది.
  మంచు ❄ పడే దేశాల్లో బురదతో అది కలిస్తే మరీ దారుణంగా ఉంటుంది, పైగా ఎండ మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో తెలీదు.
అందుకే వారికి భూమిని కప్పటం తప్పదు, మరి మనకెందుకు ఆ తిప్పలు.
   పై రెండు పరిస్థితులను రెండు రకాల దేశాల గ్రామీణ ప్రాంతాల్లో నేను పరిశీలించాను.