About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చరిత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

There is no other choice!

I am talking about the gold . Indians, Arabs and Chinese are not going to give up on gold and they never did in last 3000 years and they will never ever in the future  Because we all belive in God and we do not like to see another alternative idea.
So gold will never disappoint you as there is no precious alternative  to it that you can mould it as you like. Bet on land and gold for eternity. 

Perfect couple for the Trade War

It is the perfect time that a person like Trump is heading USA to get back its economic influence and while Jinping aggressive on expanding chinese influence.
 These two guys are making the world an interesting place.
Now, the cold war is a history and Trade war is going to be on books as a mistery on who started it actually.
 I would say it is Trump who started it and the Chinese previous presidents who ignited it though their serious policies of uplifting China.

ఇది నిజమని భావించే యువత వేలు లక్షలు




వీళ్లకి ఈ భావజాలం నూరిపోసిన నాయకుల ఉద్దేశ్యం ఏమిటో . హిట్లర్ భావజాలం కుడా ఇలాగే ఉండేదేమో . ఇది చూసి సిగ్గుతో ఎం మాట్లాడాలో తెలియని కమ్మ వర్గం వారు ఉండే ఉంటారనుకుంటున్నా .. ఎందుకంటే నాకున్న కమ్మ మిత్రుల్లో కొంతమందికి స్పృహ ఉంది . 

బి బి సి తెలుగు వార్తల ఛానల్ వెనుక ఉన్న అసలు దురుద్దేశ్యం !

ప్రొఫెసర్ డీఎన్ ఝా వ్రాసిన ఒక నికృష్టమైన ఆర్టికల్ ని బి బి సి ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి?
ఈ దురుద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తుంది .

ఒకసారి చదవండి . అన్ని దేశాలపై మాట పిచ్చి తో యుద్దాలు చేసిన క్రిస్టియన్, ముస్లిం లను వెనకేసుకు వస్తూ ... అస్తిత్వం కోసం పోరాడుతున్న హిందూ మతం పై డీఎన్ ఝా వ్రాసిన పిచ్చి రాతలు బిబిసి అసలు రంగు బయట పెడుతుంది .
ఒక్క మాట కూడా అబ్రహం మతాలపై అనే ధైర్యం వీళ్లకి ఉందా ?
 ఒకానొక సందర్భంలో బ్రాహ్మణులు గోమాంసం తిని బలిసారు అని అన్నాడు . ఇది క్షమించరాని కుట్ర .

ఇది క్షమించరాని కుట్ర పూరితమైన వార్తా , బిబిసి తన నిబద్ధతను కోల్పోయింది .
P.S: నేను వెనుకబడిన కులానికి చెందినవాడను, బ్రాహ్మణులు ఇప్పటికీ సామాన్య జనానీకం తో కలవకుండానే ఛాందసంగానే  బ్రతుకీడుస్తున్నారు .  ఐన కానీ డీఎన్ ఝా వ్రాసిన ఈ చెత్త వార్తను బిబిసి ప్రచురించటం నాకు వొళ్ళు మండింది . ఇది ఖచ్చితంగా దేశం లో మాట విద్వేషాలు రెచ్చగొట్టి విభజించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది . 

ఇది ఖచ్చితంగా ఇంకో హాలీవుడ్ సినేమా అవుతుంది , ఎప్పటిలాగా చైనా రష్యా కాదు ఈసారి ఖ్హతార్ ఆ సినిమాలో విలన్


ఈనాడులో వచ్చిన ఆర్టికల్ : డబ్బుతో అగ్రరాజ్యాన్నే తొక్కేసింది..!

2010లో జరిగిన 2022 ప్రపంచ కప్‌ బిడ్డింగ్‌లో ఖతార్‌ విజయం సాధించింది. దీని వెనుక ఖతార్‌ అమలు చేసిన వ్యూహం ఇటవల బట్టబయలైంది. దీనికి సంబంధించిన పలు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రపంచకప్‌ నిర్వహణకు ఖతార్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌లు పోటీపడ్డాయి.

ఖతార్‌ వ్యూహం ఇదీ..

పోటీని ఎదుర్కొనేందుకు ఖతార్‌ అమెరికాకు చెందిన పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థ బీఎల్‌జేను నియమించుకొంది. దీంతోపాటు బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల బృందాలను ‘మేనేజ్‌’ చేసేందుకు ఒక మాజీ సీఐఏ ఏజెంట్‌ను కూడా నియమించుకొంది. దీంతోపాటు ప్రత్యర్థి దేశాల్లో ఫిఫా ప్రపంచకప్‌ నిర్వహణపై వ్యతిరేకత ప్రబలే విధంగా ప్రచారం చేయించింది.

* అమెరికా ప్రపంచ కప్‌ నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందంటూ ఓ విద్యాసంస్థ ద్వారా నివేదిక తయారు చేయించి ప్రచారంలోకి తెచ్చింది. దీనికి దాదపు 9వేల డాలర్లు చెల్లించింది.

* ప్రత్యర్థి దేశాలకు చెందిన కొందరు ఎంపిక చేసిన జర్నలిస్టులను, బ్లాగర్స్‌ను, హైప్రొఫైల్‌ వ్యక్తులను నియమించుకొని ప్రపంచకప్‌ నిర్వహణకు వ్యతిరేకంగా మాట్లాడించింది.

* ముఖ్యంగా బిడ్డంగ్‌లో అమెరికానే ఖతార్‌కు ప్రధాన ప్రత్యర్థి. దీంతో అమెరికాలోని కొందరు ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ ఉపాధ్యాయుల బృందాన్ని నియమించుకొంది. ప్రపంచకప్‌ నిర్వహణ ఖర్చుతో పాఠశాలల్లో క్రీడలను అభివృద్ధి చేయాలని వారు అమెరికన్‌ కాంగ్రెస్‌ను కోరారు.

* ఆస్ట్రేలియాలో రగ్బీ క్రీడలు జరుగుతున్న చోట్ల ఫిఫా బిడ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించింది.

* బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల వ్యక్తులపై నిఘాపెట్టి నివేదికలు తెప్పించుకొంది.

బయటపడింది ఇలా..

తాజాగా వీటికి సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. దీనిని 2022 బిడ్డింగ్‌ బృందంలో పనిచేసిన ప్రజావేగు ఒకరు సండేటైమ్స్‌కు వీటిని మెయిల్‌ చేశారు. దీంతో ఈ వ్యహారం బయటకు వచ్చింది. ఈ ఆరోపణలను ఖతార్‌ కొట్టిపారేసింది.

గతంలో ఖతార్‌ బిడ్డింగ్‌ బృందంపై ఆరోపణలు రావటంతో ఫిఫా దర్యాప్తు చేపట్టింది. కానీ ఈ దర్యాప్తులో ఖతార్ బృందాన్ని నిర్దోషులుగా తేల్చారు. తాజా ఆరోపణలతో ఖతార్‌లో ఫిపాకప్‌ నిర్వహణ వివాదాస్పదంగా మారింది.

కాలాంతరంలో విజయవాడ ఎలా పెద్ద నగరం ఐంది ?

రెండే రెండు ముఖ్య  కారణాలు ... 
1. కనకదుర్గమ్మను చూడటానికి వచ్ఛే భక్తులను ఉద్దేశించి ఏర్పడిన  బంగారు ఇతర ఆభరణాల దుకాణాల వల్ల . 
2. మద్రాసుని , కోల్కతాని  ఇంకా ఉత్తర భారతాన్ని కలిపే  ముఖ్య రైలు  కూడలి అవటంచేత . 

The perennial problem of Mathematics Department at IIT Kanpur

The history says IIT kanpur's Mathematics department had high affinity towards Harmonic analysts which causes an imbalanced recruitment among the department's faculty.
  Hence a premier engineering institute like IITK has lacked practical (real world application minded) mathematicians who can rightly serve the technical kids.

Now the regime has shifted towards Algebraic Topologists.  Probably the administration has got a change of mind but the culture has not.
  Hardly there is any medium to high level requirement of abstract knowledge of algebraic mythology required to be imparted on technical graduates. Of whom HIGH percentage of kids don't give a heck about abstract algebraic fantasies.  Then why filling up the faculty list with unwanted(but may be capable of other arts) entrants who actually belong to other purely fundamental research oriented establishments.

మల్లి మస్తాన్బాబు , కెప్టైన్ పవన్ కుమార్ , లాన్స్ నాయక హనుమంతప్ప

జెండా ఎగరేశాక.. కన్నీరాగలేదు!
ఓ చనిపోయిన వ్యక్తి చివరి కోరికేమిటో చెప్పగలమా? వూపిరితిత్తుల నుంచి తుట్టతుది గాలి వీడ్కోలు తీసుకునేటప్పుడు అతను పడ్డ తపన ఎందుకోసమో ­వూహించగలమా?మనసూ.. మమతతో జీవితాన్ని చూసే స్త్రీలకి అది అసాధ్యం కాదు! డాక్టర్‌ మల్లి దొరసానమ్మ అలా వూహించగలిగారు.తమ్ముడి నెరవేరని ఆశయాన్ని తాను పూర్తిచేయడానికి నడుంబిగించారు.అదీ దాదాపు అరవైఏళ్ల వయసులో! ప్రపంచంలో అతిపొడవైన ఆండీస్‌ పర్వతాలను అధిరోహించి!! అక్కడ మన జాతీయజెండాని రెపరెపలాడించి!! పర్వతారోహణ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన మల్లి మస్తాన్‌బాబు స్వప్నాన్ని అక్కగా తాను నెరవేర్చిన ఆ ప్రయాణాన్ని ఆమె వసుంధరతో పంచుకున్నారిలా..
ముందుగా ఓ విషయం చెప్పేస్తాను..! నాకీ పర్వతారోహణల గురించి ఏమీ తెలియదు. ఆసక్తి ఉన్నా.. అంతకు పది రెట్లు భయం కూడా ఉండేది. మా తమ్ముడు మస్తాన్‌బాబు చిన్నప్పటి నుంచి పర్వతారోహణలకి వెళతానంటే.. ఓ మామూలు అక్కలాగే నేనూ భయపడేదాన్ని. వారించేదాన్ని. వింంటేకదా! ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను ముద్దాడాలని కలలుగన్నాడు. అన్నీ సాధించాడు. వాటిపైకి వెళ్లి వచ్చిన ప్రతిసారీ తన అనుభవాలను నాతో పంచుకొనేవాడు. శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన క్షణాన కలిగే ఆనందానుభూతులను అభివర్ణించేవాడు. ఒక్కోసారి ఆ అనుభూతిని మాటల్లో చెబుతుంటే నేనూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయేదాన్ని. కానీ అతను వెళ్లిన ప్రతిసారీ తిరిగి వచ్చేవరకు ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎదురుచూసేవాళ్లం.. ఇలా 37 సార్లు ప్రపంచంలోని పర్వతాలను అధిరోహించాడు. ప్రపంచంలో ఎత్తైన ఏడు పర్వతాలను తక్కువ సమయంలో అధిరోహించి అరుదైన రికార్డు నెలకొల్పాడని సంబరాలు చేసుకున్నాం! ప్చ్‌.. ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. గత ఏప్రిల్‌లో ఆండీస్‌ పర్వతం ఎక్కుతూ చనిపోయాడనే.. వార్త మమ్మల్ని నిలువునా కూల్చేసింది. అమ్మ అయితే....ఇంకా కోలుకోనేలేదు..!
అదే అతని కోరిక.. ఏప్రిల్‌లో తమ్ముడు చనిపోయినప్పుడు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అర్జెంటీనా వెళ్లాను. తాకితే తమ్ముడి చేయి చల్లగా తగిలింది. మావాడు పర్వతారోహణకు ఎప్పుడు వెళ్లినా జాతీయ జెండా వెంట ఉండేది. ఆ రోజు లేదు. మార్గమధ్యంలోనే చనిపోయాడు కాబట్టి.. అదెక్కడో పడిపోయి ఉంటుంది. అంటే.. ఆండీస్‌పై జాతీయజెండాని ఎగరవేయాలన్న అతని ఆశయం నెరవేరలేదన్నమాట!! అప్పుడే ఆ క్షణానే అదే పర్వతంపై తిరిగి జాతీయ జెండాను ఎగరేయాలని నిర్ణయించుకున్నా! ఓ రకంగా ఈ వయసులో నాకు ఆ నిర్ణయం ఓ పెద్ద సాహసమే!! మరో రకంగా ఆత్మహత్యాసదృశ్యమే. కానీ చావుకి భయపడితే తమ్ముడి కోరిక నెరవేరదని అనుకున్నాను. అందుకే, ఆండీస్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యాను.
ఎవరెస్ట్‌ అనుభవం.. మా తమ్ముడు పర్వతారోహణకు వెళ్లొచ్చిన ప్రతిసారీ అక్కడి అనుభవాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేపనిగా చెప్పేవాడు!! అలా వినీవినీ నాకూ పర్వతాలు ఎక్కాలనిపించింది. అది ఇప్పటి విషయం కాదులెండి. 2008లో. అతనితో కలిసి ఏకంగా ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమయ్యా. నావల్ల కాక.. మధ్యలోనే వచ్చేశాను. కానీ ఆండీస్‌ని అలా వదిలేయకూడదనుకున్నా. కనీసం నా తమ్ముడు ప్రాణాలొదిలిన ప్రాంతమైనా చూడాలనుకున్నా!! ముందు మానసికంగా సిద్ధమై... శిక్షణ తీసుకోవాలనుకున్నాను. కానీ ఇదంతా రహస్యంగా..! అమ్మకి కూడా చెప్పకుండా. నా కొడుకు శామ్యూల్‌ నుంచి కూడా దాచేశాను. జనవరి మొదటివారంలో అకస్మాత్తుగా బయల్దేరాను. చెన్నై విమానాశ్రయానికి వెళ్లాక.. అమ్మకీ, మావాడికీ ఫోన్‌ చేసి చెప్పాను. అమ్మ భోరుమంది. ‘తమ్ముడి పోయిన బాధనుంచి నేనింకా కోలుకోనేలేదు... మళ్లీ నువ్వూనా..!’ అంటూ గగ్గోలు పెట్టింది. నేను వినలేదు.
జెండా తీసుకున్నా.. ఆండీస్‌ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో.. అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యలో ఉంటాయి. జనవరి 10న అర్జెంటీనాకి వెళ్లాను. అక్కడ మా తమ్ముడి ఆండీస్‌ యాత్రకు సహకరించిన హెర్నర్‌ అగస్టో సాయం తీసుకున్నాను. ‘నేను ఈ ప్రయాణంలో చనిపోతే దయచేసి నా దేహాన్ని భారత్‌కి తీసుకెళ్లొద్దు. నా తమ్ముడు చనిపోయిన చోటే ఉంచండి..’ అని రాసి మా టీమ్‌ లీడర్‌కి ఇచ్చాను. దారిలో ఫియాంబియా మ్యూజియం ఉంది. అక్కడే మా తమ్ముడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన జాతీయజెండా, టెంటూ వంటివి పరికరాలని భద్రపరిచి ఉన్నారు. ఆ దుప్పటిని చేతుల్లోకి తీసుకునేప్పుడు ఉద్వేగం ఆపుకోలేకపోయాను. ఎంతైనా.. నా తమ్ముడు కప్పుకున్నది కదా!! వాటితో నా ప్రయాణం మొదలుపెట్టాను. 19న బేస్‌ క్యాంప్‌ నుంచి ప్రయాణం.. ప్రయాసే తప్పలేదు. ఆ తర్వాత 27న ఆరువేల మీటర్ల ఎత్తయిన ట్రెస్‌క్రూసెస్‌ శిఖరాన్ని చేరుకున్నాం..! ఆ తర్వాత ఆండీస్‌ చేరుకుని జాతీయ పతాకం ఎగరేశాను. జనగణమన పాడుతూ జెండా వందనం చేస్తుంటే కన్నీరాగలేదు నాకు!! చిరునవ్వుతో భారత్‌ తిరగొచ్చాను. అన్నట్టు.. మా తమ్ముడు చనిపోయిన చోటు చూశాను. చాలా భద్రంగా నా తమ్ముడి వస్తువులన్నీ అక్కడ పేర్చి.. ఓ చిన్నపాటి స్మృతికేంద్రంలా చేశాను. అక్కడే భారత్‌ నుంచి చాలా భద్రంగా తీసుకెళ్లిన రాఖీ ఉంచాను..!
- పావులూరి శేషారావు, ఈనాడు, నెల్లూరు



నాకు నా దుప్పటి చాలు
 
దిల్లీ: ఆయన జాట్‌ కులస్థుడు. కానీ రిజర్వేషన్‌ రాజకీయాలకు ఆయన మదిలో చోటులేదు. ఆయన దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివాడు. అయితే అక్కడి ‘ఆజాదీ’ప్రసంగాలు, దేశద్రోహ ఆరోపణలను ఆయన ఖాతరు చేయలేదు. అతడు.. శనివారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సైనికాధికారి కెప్టెన్‌ పవన్‌ కుమార్‌. తన చివరి ఫేస్‌బుక్‌ పోస్టులో.. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో ఆయన స్పందించారు. ‘‘కొందరికి రిజర్వేషన్లు కావాలి. కొందరికి స్వాతంత్య్రం కావాలి. నాకు మాత్రం నా దుప్పటి చాలు’’ అని పేర్కొన్నారు. ఒక సైనికుడి ఆలోచనతీరుకు, దేశభక్తికి ఈ మూడు వాక్యాలు నిదర్శనాలు.

దేవుడు - పండు - మద్యం

దేవుడు అనేవాడు ముందు పండు లా జన్మిస్తాడు .
అందరికీ నచ్చుతాడు , హీరో ఔతాడు .
కొనిరోజులకి చచ్చిపోతాడు .
ఇక్కడినుంచి కనీసం ఒక 400 సంవత్సరాలు ఊరబెడితే కమ్మటి మత్తెక్కించే , కొంపలు కూల్చే ఒక మతం పేరుతో
దేవుడు అయిపోతాడు .
అక్కడే చుట్టుపక్కలా ఉండే వ్యాపారులు నాలుగు ఖతర్నాక్ స్టొరీలు  రాసుకుని, ఈ కొత్త మద్యం గురించి  ఊరూరా ...  బాగా  ఠమకు వేస్తారు .
ఇంకేముంది , పిచ్చి నా జనం తమని తాము నమ్ముకోకుండా మేజిక్ లు చేసే ఈ కొత్త దేవుడిని ట్రాప్ చేద్దామని ఆ మహా పుణ్యక్షేత్రానికి వచ్చి అందినంత తీర్థం పుచ్చుకుని  మహాదూలానందం పొందుతారు .
వ్యాపారులు కొన్ని రోజులకి వచ్చిన లాభాలతో బిజినెస్స్ expansion strategy చేస్తారు , అంటే బంగారు కిరీటాలు లేక వెండి చెప్పులు , ఇత్తడి తపాళాలు (కామెడి కోసమే ) లాంటివి చేయించడం .
తాగి తూలుతున్న ఈ భక్తులు ఊరకనే ఉంటారా? కనపడిన ప్రతివాడికీ ఆ దేవుడి మత్తుని నూరి పోస్తారు .
ఆ దేవుడికి బాగా ఆదాయం ఎక్కువైపోతుంటే ప్రభుత్వాలు కూడా వేలు పెట్టి రుచిచూస్తాయి .

ఇదీ కొత్తతరంలో మనకున్న latest దేవుళ్ళ common story .

Disclaimer . ఖచ్చితంగా మీ మనోభావాలు దెబ్బతీయటానికే ఈ ప్రయత్నం చేయబడినది , కావున ఎగస్ట్రాలు చేయవలసిన అవసరం లేదు  .
Peace , శాంతి !

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . అందుకే ఎప్పటికీ నేను తాజ్ మహల్ చూడను .

ఒక పిచ్చివాడి వెర్రి ప్రేమ కోసం 4 లక్షల మంది శ్రామికుల చేతులు నరికించాడు .
అదే పరిస్థితి మీ కుటుంబం లో ఎవరికైనా జరిగితే అప్పటికీ షాజహాన్ వెర్రికి ప్రతిరూపమైన తాజమహల్ ని చూస్తారా ?
షాజహాన్ కి  ఎంతమంది ఉంపుడుకత్తెలు ఉండేవారో ... వారిలో ఈ ముంతాజ్ ఒకటి (ఏడుగురు భార్యల్లో నాలుగవది ).
ఈరోజుల్లో కూడా అలాంటి ప్రేమని గొప్ప ప్రేమని ఎలా అంటున్నారో ఈ తరానికే వదిలేస్తున్నా .
ముంతాజ్ 14 వ కాన్పులో చనిపోయింది , ఆ తర్వాత వెంటనే ముంతాజ్ చెల్లిని కూడా షాజహాన్ వదలలేదు .
ముంతాజ్ అసలు భర్తని చంపి పెళ్ళిచేసుకున్నాడు , ఇది ఎంతమందికి ఎరుక ?
ఇదా ప్రేమంటే ? ఈరోజుల్లో PSYCHO అని అంటాం .

షాజహాన్ క్రూరత్వానికి ప్రతీక తాజ్ మహల్ . ఇంకా చాలకపోతే ఇది కూడా చదవండి
http://nation.com.pk/columns/02-Nov-2013/it-was-never-love


తెల్లవాడు ముడ్డెందుకు కడుగడు ! చేతితో ఎందుకు తినడు ? అన్నిటికీ కాగితాలే శ్రీ క్రీస్తు రక్ష !

మనకంటే నీళ్ళు సామాన్య  ఉష్ణోగ్రతలో ఉంటాయి కనుక సమస్యే లేదు . ఎన్నిసార్లైనా కడుగుతాం .
కానీ మంచుతో ఎప్పుడైనా మూతి కడుక్కున్నారా ? అంతెందుకు చలికాలంలో ముడ్డి కడిగారా ?
ఇదీ తెల్లొడి సమస్య అందుకే కాయితం తో అలా ఆ పూటకి ఏదోలా కానిచ్చేస్తూ ఇలా వందల సంత్సరాలు కానించేసాడు .
చేతికి నీరే తగలనప్పుడు తినడం మాత్రం కుదురుతుందా ? 
అందుకే చెంచాతో గీక్కు తింటాడు !
మాంసమైతే కత్తితో కోసుకు తింటాడు !

భూకంప మేళా !

సరిగ్గా 2015 ఏప్రిల్ 25న  నాకు మొట్టమొదటిగా భూకంప ప్రాసన జరిగింది . ఆ రోజు  పొద్దున్న మంచి నిద్రలో ఉన్నా , 11:45కి సరిగ్గా ఎవరో నా మంచాన్ని ఎత్తి  కొంచెం తేడాగా ఊయల ఊపుతున్నట్టుగా ఉంది , కానీ అదేం  అంత హాయిగా లేదు , కొంచెం తల తిరిగినట్టుగా అనిపించింది .   హఠాత్తుగా లేచి చూసెసరికి కొంచెం భయపడ్డా . రాత్రంతా ల్యాబ్ లో పని చేసి ఉండటం వల్లనేమో , మొదట ఏమైనా నరాల బలహీనత , నిద్రలేమి కారణంగా  అలా అనిపిస్తుందేమో అని కొంచెం బొక్కబోర్లా లేచి నన్ను నేను గట్టిగా బిగపట్టి  పరీక్షించుకుంటున్నా . ఐనా   సరే  తగ్గలేదు . ఇప్పుడు తట్టింది నా బుర్రకి ఇదేదో భూకంపం చాయలతో ఉందని గ్రహించా. నా లాంటి పరిస్థితిలో ఇంకెవరైనా వున్నారా అని బయటికి వచ్చి చూస్తున్నా . ఈలోపు మూడవ అంతస్తు విద్యార్థులు క్రిందకు పరుగు లంఘించారు . నేను సుతారంగా ఓపుకుంటూ నెమ్మదిగా కిందకు వచ్చి అందరితో పాటు నుంచుని భూకంప మేళాలో మొదటి పర్యాయం  కనులవిందుగా  తిలకించాను .( విందా నా బొంద ! ఉచ్చ  పడింది )
   కాసేపటికి అందరం ఎవరి గదులలోకి వారు వెళ్ళిపోయాం . నాకు ఇక రూం లో ఉండటం వల్ల  కాదని  మళ్ళీ మా గణిత పరిశోధన విభాగానికి బయలుదేరా .
     లాబ్ లో ఉండగా మద్యాహ్నం 12:50కు ఇంచుమించుగా మా  IIT కాన్పూర్ ఆరంతస్తుల  FACULTY భవనం (నేను ఐదవ అంతస్తులో , అంటే గాలిలో ఉన్నా )  మేళాలో రెండవ పర్యాయం ఆరంభించింది . ఈసారి ఆలోచించేది లేదు , కిందకు తాపీగా ఓపుకుంటూ దిగాను , అయినా ఎక్కువ సేపు లేదు లెండి . ఆరోజు నిద్రపడితే ఒట్టు , దీనమ్మ జీవితం .
      రెండవ రోజు సరిగ్గా  ,మధ్యాహ్నం 1:25 కి మళ్ళీ నిద్ర లోచి ఉలిక్కి పడ్డా , ఇంకేముంది మళ్ళీ అదే ! పరుగో పరుగు కిందకి.
    మూడవరోజు కూడా అదే సమయానికి నిద్రలో ఉన్నా కానీ భూమీ కంపించలేదు , కానీ నిద్రలో అకస్మాత్తుగా లేచి కిందకి పరిగెత్తా . ఒక్కరూ బయటికి రాలేదు . అప్పుడు అర్థమయ్యింది నాకు బాగా ఎక్కేసిందని .
 ఆ దెబ్బకి రోజూ ఏదో ఒక నిమిషం అంటే ఇప్పటికి  కూడా భూమి కదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది .  థూ  నా జీవితం  ! 

చదువులు మనవి సోకు అమెరికాది

ఇక్కడ ప్రభుత్వాలు కిందో మీదో పది ఐ ఐ టి లో పిల్లల్ని  చదివిస్తే వాళ్ళందరూ అమెరికాకు ఎగిరిపోయి జీవిన్తాంతం అక్కడే సోకులతో గడిపేస్తున్నారు .  
     ఏ మాత్రం చదువు వచ్చినవాడు  బయటికి పోతుంటే  ఇక్కడ సమాజం ఎప్పటికి బాగుపడుతుంది ? 
ఎప్పటికీ విజ్ఞానాన్ని కొనుక్కునే దుస్తితేనా ? 
    ఒక విజ్ఞానవంతుడైన ఆచార్యుడు మన దేశం లొనే ఉంటే  కనీసం తన జీవిత కాలంలో ఇంకో 30 మంది విజ్ఞానవంతుల్ని తీర్చిదిద్దగలడు . తరతరాలుగా ఈ బుద్దిమాంద్యం కొనసాగుతోనే ఉంది . 

రాతి యుగం జీవన శైలి . దానికొక మతం అనే ముసుగు

ఇసిస్ ఆవిర్భావ తదనంతర వార్తలు ఇలా ఉన్నాయి .

1. లాటరీ వేసుకుని మరీ రేప్ చేశారు.. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అకృత్యం! 

2. Peter Kassig beheaded by ISIS with 16 Syrians 

3. Islamic State Beheads Japanese Journalist Kenji Goto 

4. Now even CHILDREN are re-enacting ISIS beheading videos in sick stunt staged for YouTube . 
5. Fifteen beheadings in Afghanistan
6. Kobane and eastern Syria beheadings
7. ISIS releases horrifying sex slave pamphlet, justifies child rape
8. ISIS escapee: 'Men would come to buy girls to rape them'
9. ISIS militants- A young Yazidi woman raped 30 times in just a few hours
10. For ISIS, rape is a calculated strategy
The Islamic State sees the abuse of women as a weapon, not only a means of punishment and show of power.

11. British female jihadis running ISIS 'brothels' allowing killers to rape kidnapped Yazidi women
12. ISIS welcomes women — if they’re young and bring lingerie


మన్మోహన్ బొగ్గు స్కాం ఉదంతం, మంచివాడి మౌనం వల్ల జరిగే దారుణాలకి నిదర్శనం

ఒక ప్రధాని పదవి విలువని చెప్పే ఉదాహరణ మన్మోహన్ బొగ్గు స్కాం దస్త్రం . 
ఒక అసాధారణ శక్తివంతమైన పదవి లో ఉన్నప్పుడు కొన్ని చోస్తూ ఊరుకోవడం మహా నేరం . దీనికి ఖచ్చితంగా పూర్వ ప్రధాన మంత్రి  ఖచ్చితంగా భాద్యుడే . 
  రానున్న రోజుల్లో ఎవరైనా ఇలాంటి మరమనిషి ప్రధానులకు ఇది ఒక గుణ పాఠం . 

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలుగు కళాకారులంతా నిరసన వ్యక్తం చేయాలి

తమిలోళ్ళని చూసి మనవాళ్ళకి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు .  ఎన్నో పనికిమాలిన విషయాలకి బజారుకేక్కే తమిళ నటులు నేతలని  ఎన్నోసార్లు చూసాం .
తెలుగు నటులంతా రాష్ట్ర ప్రత్యెక హోదా కోసం  ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలి . ఇంతవరకు పవన్ కళ్యాణ్, శివాజీ  తప్ప ఒక్క నాయకుడు కూడా ఆ ఊసు ఎత్తలేదు . బాలకృష్ణ ఉన్న ఒక పెద్ద దద్దమ్మ , బావ ఎం చెప్తే దానికి గంగిరెద్దులా తలూపుతాడు . వీడికి చిరంజీవికి అసలు నాయకత్వ లక్షణాలు సున్నా .  

Mana Naanna gurinchi - Sri Trivikram gari maatallo

అంతా అమ్మ గురించి అందరూ మాట్లాడుతాం. కానీ మనం నాన్న వేలి పట్టుకునే నడుస్తాం. ఐదేళ్ల
ప్రతి పిల్లాడు తన తండ్రే సూపర్ హీరో అనుకుంటాడు. పదేళ్ల తర్వాత నాన్న కంటే ఇంకా పెద్దోళ్లు ఉన్నారనుకుంటాడు.
20 ఏళ్లప్పుడు మా నాన్నేంట్రా బాబు, పెద్ద నసగాడిలా ఉన్నాడు అనుకుంటాడు. 25 ఏళ్లప్పుడు నాన్న భలే మేనేజ్ చేశాడని
అనుకుంటారు. అదే 35 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి నాన్న చాలా గొప్పవాడని భావిస్తాం. 

1954 నాటి హైదరాబాద్ సంస్థానాలు

1954 maps of India

Check the differences at  NE44 sub maps.
You can find lot of sub segmented Hyderabad domains in NE44-14  

ముందుగా అమ్మకి పాలుండాలి, బుడతడి బుగ్గల బలం ఉంటే సరిపోదు లాగాలంటే !

రానున్న వేసవిలో రైతులకి కింద మీద పడి  ఏదో  రకంగా కరెంటు ఇస్తారు సరే . భూమిలో నీరుండాలిగా  !
చంద్రబాబు ఇదివరకు తనహయాం లో చేసిన ఇంకుడు గుంతల కార్యక్రమం మళ్ళీ  పునర్వ్యస్థాపితం  చేయాలి .
అటువైపు చంద్రశేఖరుడు (నోరు దూలదైనా ) చెరువులు మళ్ళీ పునః వ్యవస్థాపితం చేయిస్తున్నాడు . అది మన చంద్రుడు కూడా మొదలెట్టేయాలి మరి .

మాటలే కాదు చేతల్లోనూ గొడవాడండి మరి !

వృద్దాప్య భత్యంలో కూడా కక్కుర్తిపడే ...

వృద్ధులకి, వైకల్యం ఉన్న వారికి ఇచ్చే భత్యంలో కూడా ఎంగిలి పడే మన అంట్లకాకుల అధికారులు (అందరూ కాదులెండి ),  ఒక రైతు తన పొలం  ప్రభుత్వానికి అప్పగిస్తే  అంత తేలికగా పరిహారం చెల్లిస్తారా ? బాబూ నీ మాయ నమ్మ !
నేనమ్మ నీమాట ! నేనమ్మ నా వాటా !